పరీక్షల నిర్వహణలో ఏపీ సర్కార్ దాఖలు చేసిన అఫిడవిట్ పై సుప్రీం కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. పలు వేరియంట్లు ఉన్నాయని నిపుణులు చెబుతున్న ఎందుకిలా చేస్తున్నారని, విద్యార్దుల జీవితాలతో ఎందుకు ఆటలడుతున్నారంటూ ప్రశ్నించింది.
పరీక్షల వల్ల విద్యార్దుల్లో ఏఒక్కరు చనిపోయినా రూ. కోటి పరిహారం ఇవ్వాలని చెప్పింది సుప్రీం కోర్టు. జులై చివరిలో పరీక్షలు నిర్వహిస్తామన్నారు కానీ పక్కా సమాచారం ఎక్కడ ఇవ్వలేదు. పరీక్షల నిర్వహణపై సాయంత్రంలోగా ప్రభుత్వం నిర్ణయం చెప్పాలని ఆదేశించింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…