దేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తగ్గుతున్న నేపథ్యంలో తాజాగా పిల్లలలో పెరుగుతున్న కేసులు కొంత ఆందోళన కలిగిస్తోంది. కర్ణాటక రాజధాని బెంగళూరులో కరోనా థర్డ్ వేవ్ భయాందోళనలు మెుదలయ్యాయి. ఐదు రోజుల వ్యవధిలో ఏకంగా 242 మంది పిల్లలకు కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. వారిలో 9 ఏళ్లలోపు చిన్నారులు 106 మంది ఉండగా.. 9 నుంచి 19 ఏళ్ల వారు 136 మంది ఉన్నట్లు కర్ణాటక అధికారులు వెల్లడించారు.
థర్డ్ వేవ్ ప్రభావం చిన్నారులపై అధిక ప్రభావం ఉంటుందని నిపుణులు హెచ్చరిచ్చినట్లుగా పిల్లలకు కోవిడ్ సోకుతుండడం కొంత ఆందోళన కలిగిస్తోంది. దీంతో కర్ణాటక అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. పిల్లలను ఇళ్లల్లనే ఉంచాలని, బయటకు తీసుకురావొద్దంటూ అధికారులు సూచిస్తున్నారు. మునుముందు ఈ ప్రభావం మరికొంత పిల్లలపై పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తాజాగా చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్తో తన…
మనం రోజూ తీసుకునే మందుల విషయంలో చాలా చిన్న విషయాలను కూడా పట్టించుకోకపోవడం సాధారణం. ట్యాబ్లెట్ను నోట్లో వేసుకుని నీళ్లు…
చర్మంపై చిన్నచిన్న ముడతల్లా కనిపించే వార్ట్స్ (warts) చాలామందికి సాధారణంగా ఎదురయ్యే సమస్య. ఇవి సాధారణంగా ప్రమాదకరమైనవి కాకపోయినా, కనిపించే…
చిన్నప్పటి నుంచి సినిమాల్లో అడుగుపెట్టి, తర్వాత హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న నటీమణుల్లో తేజస్వి మదివాడఒకరు. తెరపై చలాకీగా కనిపించే ఆమె…
ముంబైలో జరిగిన ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ అవార్డుల వేడుక సినీ ప్రముఖుల సందడితో అట్టహాసంగా జరిగింది. దేశవ్యాప్తంగా వివిధ…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిపవన్ కళ్యాణ్పై స్టాండప్ కామెడీ పేరుతో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదంగా మారాయి. అభ్యంతరకర వ్యాఖ్యలపై పోలీసులు…