కరోనా ప్రభావంతో ఇనాళ్ళు మూతపడిన విద్యా సంస్థలను తెరుచుకొవచ్చని వైద్య, ఆరోగ్య శాఖ పచ్చజెండా ఊపింది. ప్రత్యక్ష బోధన నిర్వహించుకొవచ్చని సూచిచింది. థర్డ్ వేవ్ భయదోంళనలు వద్దని ఇప్పట్లో వచ్చే పరిస్థితి లేదని స్పష్టం చేసింది. కరోనా నిబంధనలు పాటిస్తూ విద్యా సంస్థలు నిర్వహించాలని సూచించింది.
వర్చువల్ పద్ధతుల్లో ఆన్లైన్ తరగతులు నిర్వహించడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండటం లేదని నిపుణులు అంటున్నారు. డిజిటల్ క్లాసులతో విద్యార్థులకు పెద్దగా ప్రయోజనం చేకురేది ఏమిలేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పాఠాల పేరుతో ఫోన్ల వాడకం బాగా పెరిగిపోయింది. పిల్లలు వాటిని అనుక్షణం అంటూపెట్టుకుని ఉంటున్నారు. ఇది వారి మానసిక పరిస్థితిపై ప్రభావం ఉందని నిపుణులు అంటున్నారు. ఇక విద్యా సంస్థల తెరవడంపై విద్యాశాఖ త్వరలోనే స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘కొరియన్ కనకరాజు’పై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. హారర్…
వరుస పరాజయాలతో కొంత వెనుకబడిన యువ హీరో నితిన్, ఈసారి హిట్ ట్రాక్లోకి రావాలనే లక్ష్యంతో కొత్త ప్రాజెక్ట్ను ఎంపిక…
సినిమాల్లో యాంగ్రీమ్యాన్గా గుర్తింపు పొందిన సీనియర్ నటుడు రాజశేఖర్, నిజ జీవితంలో మాత్రం ఎంతో మానవతా భావంతో కూడిన వైద్యుడని…
ఐపీఎల్ 2026 సీజన్ ముంబై ఇండియన్స్కు కష్టకాలంగా మారింది. వరుస ఓటములతో ఇప్పటికే ఒత్తిడిలో ఉన్న జట్టుకు, చెన్నై సూపర్…
బాలీవుడ్ నటి కాజోల్ తాజాగా తన కెరీర్కు సంబంధించిన ఒక ఆసక్తికర అనుభవాన్ని పంచుకున్నారు. దాదాపు మూడు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో…
తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి కుటుంబం మరోసారి వార్తల్లో…