కరోనా ప్రభావంతో ఇనాళ్ళు మూతపడిన విద్యా సంస్థలను తెరుచుకొవచ్చని వైద్య, ఆరోగ్య శాఖ పచ్చజెండా ఊపింది. ప్రత్యక్ష బోధన నిర్వహించుకొవచ్చని సూచిచింది. థర్డ్ వేవ్ భయదోంళనలు వద్దని ఇప్పట్లో వచ్చే పరిస్థితి లేదని స్పష్టం చేసింది. కరోనా నిబంధనలు పాటిస్తూ విద్యా సంస్థలు నిర్వహించాలని సూచించింది.
వర్చువల్ పద్ధతుల్లో ఆన్లైన్ తరగతులు నిర్వహించడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండటం లేదని నిపుణులు అంటున్నారు. డిజిటల్ క్లాసులతో విద్యార్థులకు పెద్దగా ప్రయోజనం చేకురేది ఏమిలేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పాఠాల పేరుతో ఫోన్ల వాడకం బాగా పెరిగిపోయింది. పిల్లలు వాటిని అనుక్షణం అంటూపెట్టుకుని ఉంటున్నారు. ఇది వారి మానసిక పరిస్థితిపై ప్రభావం ఉందని నిపుణులు అంటున్నారు. ఇక విద్యా సంస్థల తెరవడంపై విద్యాశాఖ త్వరలోనే స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…