73rd republic day celebrations photos goes viral on media
Republic Day : భారతీయులు ఆగస్టు 15 ఎంత ప్రాముఖ్యత ఇస్తారో అలానే జనవరి 26 కుడా అత్యంత ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతుంది. ఎంతో మంది భారత సమరయోధుల కృషి ఫలితమే జనవరి 26 అనగా గణతంత్ర వేడుక. ఈ వేడుకలలో వివిధ సంస్కృతులలో శకటాలు అద్భుతంగా ప్రదర్శించడం జరుగుతుంది. కాగా ఈ మేరకు 73వ భారత గణతంత్ర వేడుకలు కూడా ఘనంగా జరిగాయి.
దేశ రాజధాని అయినా ఢిల్లీలోని రాజ్ పథ్ లో గణతంత్ర దినోత్సవ పరేడ్ కన్నుల పండువగా సాగింది. దేశ సైనిక సామర్థ్యాన్ని చాటి చెప్పేలా పరేడ్ను ఘనంగా నిర్వహించారు. పలు రాష్ట్రాలు, కేంద్ర శాఖలకు చెందిన శకటాల ప్రదర్శన భారత్ లో వైవిద్యానికి మన భారత సంస్కృతికి అద్దంపట్టేలా ఉన్నాయి.
గణతంత్ర వేడుక సందర్భంగా దేశవ్యాప్తంగా ఈ పోటీకి డుకలో 480 ఎంపిక చేయడం జరిగింది. ఈ పోటీలలో సాంస్కృతిక ప్రదర్శనలు చేశాయి. అయితే ఈ ప్రదర్శనలను కెమెరాల్లో షూట్ చేసిన పరేడ్ దృశ్యాలను రాజ్పథ్ మార్గంలో ఉంచి ఎల్ఈడీ తెరలపై ప్రదర్శించారు. రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం రాష్ట్రపతితో పాటు ప్రధానమంత్రి నరేంద్రమోదీ రిపబ్లిక్ డే వేడుకలను ప్రారంభించారు. దేశంలో విశిష్ఠ సేవలందించిన వారికి రాష్ట్రపతి పురస్కారాలను ప్రదానం చేశారు.
అయితే ఈ ఏడాది జరిగిన 73వ గణతంత్ర వేడుకల్లో నిర్వహించిన పరేడ్లో పంజాబ్కు చెందిన శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలవడం విశేషం.భారత స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తితో ఈ శకటాన్ని రూపొందించారు. స్వాతంత్ర్యయోధులు భగత్సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్లను ప్రధానంగా పేర్కొంటూ పంజాబ్లో స్వాతంత్ర్య పోరాట కాలం నాటి సందర్భాలను వివరించే విధంగా ఈ శకటాన్ని రూపొందించారు ప్రస్తుతం ఈ ప్రదర్శన నెటిజన్లు ఆకట్టుకుంటుంది. అలాగే వీటితో పాటు పలు ప్రదర్శనలు కూడా ఆకట్టుకున్నాయి.
ఈ దేశంలో అన్ని భాషల్లోనూ, అన్ని రాష్ట్రాల్లోనూ ఎన్నో పీఠాలు, మఠాలు, దేవస్థానాలు, ధార్మిక మండళ్ళూ, ట్రస్ట్ లు, ధార్మిక…
అద్భుత మంత్ర శక్తులతో, మంత్ర రహస్యాలతో, మంత్ర విశేషాలతో మరీ ముఖ్యంగా మహా బలాలకే మహా బలాన్నిచ్చే పరమాద్భుత నృసింహ…
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…