General News

CRIME: ఐదేళ్లుగా ఇంట్లో ఎవరూ లేరు.. అయినా అస్థిపంజరం దొరికింది..? ఎలా..?

CRIME: బీహార్ నలంద జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఇల్లు వదిలి ఉపాధికి వెళ్లిన ఓ కుటుంబం.. ఐదారేళ్ల తరువాత ఇంటికి రావడంతో అక్కడ జరిగింది చూసి షాక్ తిన్నారు. ఇంటికి తాళాలు వేసి ఉన్నా.. ఇంట్లో ఓ మనిషి అస్థిపంజరం దొరకడం అందర్ని భయాందోళనకు గురిచేసింది.

CRIME: ఐదేళ్లుగా ఇంట్లో ఎవరూ లేరు.. అయినా అస్థిపంజరం దొరికింది..? ఎలా..?

వివరాల్లోకి వెళ్తే బీహార్ రాష్ట్రం నలంద జిల్లాలోని సర్మేరా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామంలో దాదాపు 5-6 ఏళ్ల నుంచి ఓ ఇళ్లు మూసి ఉంది. అందులో ఉండే కుటుంబీకులు నారో కాబ్లర్ అనే వ్యక్తి అతని భార్య పిల్లలతో ఢిల్లీకి ఉపాధి నిమిత్తం వెళ్లాడు. దీంతో మీర్ నగర్ గ్రామంలో తన సొంతింటికి తాళాలు వేసి ఊరు వదిలాడు.

CRIME: ఐదేళ్లుగా ఇంట్లో ఎవరూ లేరు.. అయినా అస్థిపంజరం దొరికింది..? ఎలా..?

అయితే ఇటీవల ఢిల్లీ నుంచి సొంతూరుకు వచ్చాడు.  తాళాలు తీసి ఇంట్లోకి అడుగుపెట్టగానే ఓ ఘాడమైన వాసన రావడంతో.. ఇళ్లంతా వెతికాడు. ఓ ప్రదేశంలో నుంచి ఎక్కువ వాసన వస్తుందని గుర్తించి తవ్వి చూస్తే.. మనిషి అస్థి పంజరం బయటపడింది. దీంతో భయపడిన కుటుంబీకులు.. ఆ విషయాన్ని గ్రామస్థులకు తెలియ జేశారు. 


ఫోరెన్సిక్ పరీక్షకు అస్థిపంజర్..

ఈ విషయంపై స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఘటన స్థలానికి చేరుకుని.. గ్రామంలో విచారించారు. అస్థి పంజరాన్ని పోలీసులు ఫోరెన్సిక్ పరీక్ష కోసం పాట్నాకు తరలించామని సర్మెర స్టేషన్ ఇంఛార్జ్ వివేక్ రాజ్ తెలిపాడు. అసలు పోరెన్సిక్ నివేదిక వచ్చిన తర్వాత అసలు విషయం భయటపడనుంది. తాళాలు వేసి ఉంచిన ఇంటిలోకి శవం ఎలా వచ్చింది…ఎవరైనా చంపి ఖాళీగా ఉన్న ఇంట్లో పాతిపెట్టారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

60 మంది హీరోయిన్స్‌తో నటించిన ఏకైక హీరో.. చంద్రమోహన్ రికార్డు..!

సినీ రంగంలో సాధారణంగా ఒక హీరో, కొన్ని ఎంపిక చేసిన హీరోయిన్‌లతోనే ఎక్కువ సినిమాలు చేస్తుంటారు. ముఖ్యంగా గత కాలంలో…

21 minutes ago

దోస పిండి నిల్వలో చిన్న తప్పు.. పెద్ద ఆరోగ్య సమస్యలకు కారణం!

దక్షిణ భారతీయుల రోజువారీ ఆహారంలో ఇడ్లీ, దోశలకు ప్రత్యేక స్థానం ఉంది. వేగవంతమైన జీవనశైలిలో సమయం ఆదా కోసం చాలామంది…

29 minutes ago

డయాబెటిక్ న్యూరోపతి పెరుగుతోంది.. కారణాలు, నివారణ మార్గాలు తెలుసుకోండి!

మధుమేహం (డయాబెటిస్) వల్ల వచ్చే సమస్యలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ముఖ్యంగా దీర్ఘకాలంగా షుగర్ నియంత్రణలో లేకపోతే నరాలపై ప్రభావం పడే…

36 minutes ago

నడుము నొప్పి బాధిస్తుందా? గంటల తరబడి కూర్చోవడం ప్రమాదం.. బ్యాక్ పెయిన్ తగ్గించే సింపుల్ టిప్స్!

నేటి వేగవంతమైన జీవనశైలిలో నడుము నొప్పి ఒక సాధారణ సమస్యగా మారుతోంది. ముఖ్యంగా రోజంతా కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేసే…

4 hours ago

డెంగీ నుంచి రక్షణకు సింపుల్ టిప్స్.. ప్రతి ఇంటికి అవసరమైన అవగాహన!

నేటి పట్టణ జీవనశైలిలో డెంగీ ప్రమాదం కొత్త రూపం దాల్చుతోంది. ఒకప్పుడు మురుగు నీరు, చెత్త ప్రదేశాలు ప్రధాన కారణాలుగా…

4 hours ago

సాయికుమార్ తల్లి డైరీలో షాకింగ్ విషయం.. రాజశేఖర్ ఎమోషనల్..!

సీనియర్ నటుడు రాజశేఖర్ తన సినీ ప్రయాణం, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో…

4 hours ago