Aata Srividya : ఈటీవీలో వచ్చే పోపులపెట్టే సీరియల్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంటర్ అయి ఆతరువాత ఈటీవీ సీరియల్ సంఘర్షణ లో ధరణి గా నటించిన శ్రీవిద్య అందరికి సుపరిచితురాలే. ఇక ఆట ప్రోగ్రామ్ తో మరింత పాపులర్ అయిన శ్రీ విద్య కెరీర్ బాగా ఉన్నా సమయంలోనే పెళ్లి చేసుకుని టీవీ కి దూరమయ్యారు. చాలా రోజుల తరువాత మళ్ళీ కొన్ని ఇంటర్వ్యూ లో పాల్గొంటున్న శ్రీ విద్య తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడారు.
బాబు పుట్టి చనిపోయాక…..
కెరీర్ బాగున్న సమయంలోనే ప్రస్తుతం రైటర్, డైరెక్టర్ గా ఉన్న వక్కంతం వంశీని ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు శ్రీవిద్య. పెళ్లి తరువాత టీవీ కి దూరమైన శ్రీ విద్య 2010 లో ఒక బాబు పుట్టగా ఆ బాబు పుట్టిన వెంటనే చనిపోవడం వల్ల చాలా క్రుంగిపోయానంటూ చెప్పారు. ఇక మళ్ళీ ఒక పాప, ఒక బాబు పుట్టిన తరువాత బాగా లావుగా తయారవడం తో ఇక పాప పుట్టినపుడు డయాబేటిస్ రావడం తో సర్జరీ సహాయంతో సన్నగా మారినట్లు తెలిపారు శ్రీవిద్య.
పిల్లలంటే చాలా ఇష్టం ఉండటం ముగ్గురు పిల్లలు కావాలని అనుకున్నారట. అయితే కరోనా సమయంలో పుట్టిన పాప పుట్టగానే నాలుగు నిమిషాలకు మరణిండంతో చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను అంటూ చెప్పారు శ్రీవిధ్య. ఇక తన భర్త తనకు ప్రతి విషయంలో ఎంతోమంది సపోర్ట్ ఇస్తారంటూ చెప్పిన శ్రీవిధ్య మళ్ళీ టీవీ రంగంలోకి వస్తానంటూ చెప్పారు.
విదేశాల్లో మంచి ఉద్యోగం అనే ఆశతో నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని భారీ మోసాలకు పాల్పడుతున్న గ్యాంగ్ను హైదరాబాద్ పోలీసులు బయటపెట్టారు.…
మెదక్ జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రంగా మారడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. శివంపేట…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశ ప్రధాని నరేంద్ర మోదీకు బహిరంగ లేఖ రాయడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.…
సినిమా ఇండస్ట్రీలో హీరో–హీరోయిన్ల మధ్య వయసు తేడా ఇప్పుడు పెద్దగా చర్చనీయాంశం కాకపోయినా, కొంతమంది నటులు మాత్రం తమ వ్యక్తిగత…
హైదరాబాద్ నగరంలో పోలీస్ కస్టడీలో ఉన్న ఓ మహిళా రిమాండ్ ఖైదీ ఆస్పత్రి నుంచి తప్పించుకోవడం కలకలం రేపింది. భద్రతా…
తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో నిర్వహించే గరుడ వాహన సేవకు భక్తుల్లో ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. ఈ…