ప్రముఖ కొరియోగ్రాఫర్ సోనుసూద్ గత నాలుగు రోజుల క్రితం కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన హైదరాబాద్ లోని ఏఐజి హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నారు.అయితే ఆయన పూర్తిగా ఇన్ఫెక్షన్ కి గురయ్యారని 75శాతం అతనికి ఇన్ఫెక్షన్ సోకినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ క్రమంలోనే ప్రతిరోజు ఆయనకు చికిత్స అందించాలి అంటే లక్షల్లో ఖర్చు అవుతుందని తెలిపారు.
ఈ క్రమంలోనే శివ శంకర్ మాస్టర్ చికిత్స కోసం తన కుటుంబ సభ్యులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని వార్త గత రాత్రి నుంచి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయింది. ఇక ఈ విషయం సోషల్ మీడియా వేదికగా తెలుసుకున్న బాలీవుడ్ నటుడు రియల్ హీరో సోను సూద్ స్పందించారు.
ఈ సందర్భంగా సోనూసూద్ ఇదే విషయం గురించి శివ శంకర్ మాస్టర్ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అతని చికిత్స కోసం అయ్యే ఖర్చును తాను భరిస్తానని ఎలాగైనా తన ప్రాణాలను రక్షించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తానని ఈ సందర్భంగా తన కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు.
శివ శంకర్ మాస్టర్ కరోనా బారిన పడటంతో ఆయన పెద్ద కుమారుడు, ఆయన సతీమణి కూడా కరోనా బారిన పడ్డారు. తన కుమారుడి ఆరోగ్య పరిస్థితి కూడా ఆందోళనకరంగానే ఉంది. ఇక తన భార్య హోమ్ క్వారంటైన్ లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. ఇక శివ శంకర్ మాస్టర్ తన కెరీర్లో ఎన్నో అద్భుతమైన పాటలకు కొరియోగ్రఫీ అందించడమే కాకుండా జాతీయ పురస్కారాలను కూడా అందుకున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…