టాలీవుడ్ హీరోయిన్ హంసానందిని క్యాన్సర్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తనకు బ్రెస్ట్ క్యాన్సర్ సోకినట్టు వెల్లడించారు హంస నందిని. 18 ఏళ్ల క్రితం తన తల్లికూడా ఇదే వ్యాధితో మరణించిందని ఈ సందర్బంగా తెలిపారు హంస నందిని.
అయితే ఇప్పుడు తానూ తప్పక ఈ మహమ్మారిని జయిస్తాననే నమ్మకం తనకు ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం హంస నందిని కీమో థెరపీ తీసుకుంటున్నారు. ఇప్పటికే 9 సైకిల్స్ పూర్తవగా, మరో 7 సైకిల్స్ మిగిలి ఉన్నాయని తెలిపారు.
హీరోయిన్ గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన హంస నందిని మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తరువాత హీరోయిన్ గా పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. అయితే స్పెషల్ సాంగ్స్, గెస్ట్ అప్పెరియన్స్ లతో తెలుగు ప్రేక్షకుల మదిలో చోటు సంపాదించారు. ప్రభాస్ నటించిన మిర్చి సినిమాలో టైటిల్ సాంగ్ లో అలరించిన విషయం తెలిసిందే.
సోషల్ మీడియా శక్తి మరోసారి మానవత్వానికి నిదర్శనంగా నిలిచింది. ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న చిన్నారి పునర్వికకు దేశవ్యాప్తంగా వచ్చిన సహకారం,…
వాతావరణ మార్పులు మన ఆరోగ్యంపై నేరుగా ప్రభావం చూపుతాయని వైద్యులు చెబుతున్నారు. ఒక రోజు ఎండగా ఉండగా, మరుసటి రోజు…
40 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత ఆరోగ్యంపై మరింత శ్రద్ధ అవసరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ దశలో శరీరంలో…
మహిళా రిజర్వేషన్ అమలుకు సంబంధించిన డీలిమిటేషన్ అంశంపై రాజకీయ వాతావరణం మరింత వేడెక్కుతోంది. ఈ విషయంలో ఏపీ సీఎం ఎన్.…
అక్షయ తృతీయ సందర్భంగా కొనుగోళ్లు చేయడం శుభమనే నమ్మకం ప్రజల్లో బలంగా ఉంది. ముఖ్యంగా బంగారం, వెండి కొనడం ఆనవాయితీగా…
పిల్లల్లో ఆటిజం (Autism) సమస్యపై అవగాహన రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ, చాలా మంది తల్లిదండ్రులు ప్రారంభ లక్షణాలను గుర్తించడంలో ఆలస్యం చేస్తున్నారు.…