కరోనాతో ప్రముఖ నటి కవిత ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. కరోనాతో ఆమె కుమారుడు సంజయ్ మరణించారు. ఇక మరోవైపు ఆమె భర్త కూడా కోవిడ్ -19 తో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కవిత కుమారుడు జూన్ 15, మంగళవారం కోవిడ్ -19 కారణంగా ప్రాణాలను కోల్పోయాడు.
వివరాల్లోకి వెళితే.. నటి కవిత కుమారుడు సంజయ్ రూప్కు కరోనా లక్షణాలు కనిపించడంతో కోవిడ్ టెస్ట్ చేయించగా పాజిటివ్ అని రిపోర్ట్ వచ్చింది. ఈ నేపద్యంలో మొదట కొద్దిరోజులు ఇంటిలోనే హోమ్ క్వారెంటైన్లో ఉన్నారు. అయితే అతని ఆరోగ్యం క్షీణించడంతో ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ మంగళవారం తుది శ్వాస విడిచారు. ఇక మరోవైపు కవిత భర్త దశరథ రాజు కూడా కోవిడ్ -19 కారణంగా అదే ఆసుపత్రి లో చికిత్స పొందుతున్నారు.
సినీ రంగంలో సాధారణంగా ఒక హీరో, కొన్ని ఎంపిక చేసిన హీరోయిన్లతోనే ఎక్కువ సినిమాలు చేస్తుంటారు. ముఖ్యంగా గత కాలంలో…
దక్షిణ భారతీయుల రోజువారీ ఆహారంలో ఇడ్లీ, దోశలకు ప్రత్యేక స్థానం ఉంది. వేగవంతమైన జీవనశైలిలో సమయం ఆదా కోసం చాలామంది…
మధుమేహం (డయాబెటిస్) వల్ల వచ్చే సమస్యలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ముఖ్యంగా దీర్ఘకాలంగా షుగర్ నియంత్రణలో లేకపోతే నరాలపై ప్రభావం పడే…
నేటి వేగవంతమైన జీవనశైలిలో నడుము నొప్పి ఒక సాధారణ సమస్యగా మారుతోంది. ముఖ్యంగా రోజంతా కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేసే…
నేటి పట్టణ జీవనశైలిలో డెంగీ ప్రమాదం కొత్త రూపం దాల్చుతోంది. ఒకప్పుడు మురుగు నీరు, చెత్త ప్రదేశాలు ప్రధాన కారణాలుగా…
సీనియర్ నటుడు రాజశేఖర్ తన సినీ ప్రయాణం, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో…