సమంత, నాగచైతన్య విడాకులు తీసుకుని ఇన్ని రోజులు కావస్తున్నా కూడా వీరికి సంబంధించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంది.విడాకులకు అసలు కారణం సమంతనే అంటూ ఆమె పై తప్పుడు ప్రచారాలు, ఇష్టానుసారంగా కామెంట్స్ చేశారు. అసలు తప్పంతా కూడా సమంతదే అన్నట్లుగా మాట్లాడారు. వీరిద్దరూ విడిపోవడానికి అసలు కారణం ఏమిటి అనేది ఇప్పటికి తెలియలేదు.
అయితే సమంత తనపై వస్తున్న రూమర్స్ అని అసత్యమైన అంటూ వివరణ ఇచ్చింది. ఇది ఇలా ఉంటే సమంత, నాగచైతన్య నుంచి విడిపోయిన తర్వాత ఒంటరిగానే ఉంటూ ఆ బాధ నుంచి కోలుకోవడానికి ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం కఠినమైన పరిస్థితులను నుంచి తాను కోలుకోవడానికి కాస్త సమయం కావాలి అంటూ ఎమోషనల్గా పోస్ట్ పెట్టింది.
ఇదిలా ఉంటే గత కొద్ది రోజులుగా సమంత సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. ప్రస్తుతం తన స్నేహితురాలు ప్రముఖ డిజైనర్ శిల్పా రెడ్డి తో కలిసి తీర్థయాత్రలు చేస్తోంది. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది సమంత. తాజాగా మరొకసారి మై మమ్మ సెడ్ అంటూ అది ఇక్కడ పోస్ట్ చేసింది సమంత.
ఇప్పుడు మీరు ఇలా ఉన్నందుకు కృతజ్ఞతతో ఉండండి. రేపు మీరు ఏం కావాలనుకుంటున్నారో దాని కోసం పోరాడుతూ ఉండండి అంటూ సమంత తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. విడాకుల తర్వాత సమంత తన దృష్టికి పై సారించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే పలు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…