Actress Trisha: సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన త్రిష గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 1999లో మొదటిసారి నటిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన త్రిష 24 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతోంది. ఇప్పటికీ తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటు స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఇదిలా ఉండగా ఈ అందాల ముద్దుగుమ్మ తాజాగా తన 40వ పుట్టినరోజుని జరుపుకుంది.
40 పదుల వయసులో కూడా త్రిష అందానికి అభిమానులు ముగ్ధులు అవుతున్నారు. అయితే ఇప్పటికీ అమ్మడు పెళ్లికి దూరంగా బ్యాచిలర్ గానే జీవిస్తోంది.
తాజాగా మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన పొన్నియన్ సెల్వన్ లో కూడా కీలక పాత్రలో సందడి చేసింది. ఇదిలా ఉండగా మగవారి గురించి ఇటీవల త్రిష చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న త్రిష కి పురుషుల గురించి మీ అభిప్రాయం ఏమిటి ? అనే ప్రశ్న ఎదురయింది. ఇక ఈ ప్రశ్నకు త్రిష స్పందిస్తూ..” సాధారణంగా ఆడవారిని అర్థం చేసుకోవడం చాలా కష్టమని అంటుంటారు. కానీ మగవారిని అర్థం చేసుకోవడమే చాలా కష్టం అంటూ తెలిపింది.
మగవారు మనసులో ఒకటి పెట్టుకొని బయటికి మరొక విధంగా నటిస్తారు. వారి మానసిక పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి నాకు ఒక రోజు మగవాడిగా పుట్టాలనిపిస్తుంది అంటూ త్రిష చెప్పకు వచ్చింది. ఈ విషయాన్ని తాను తన తల్లితో కూడా చెప్పినట్లు త్రిష వెల్లడించింది. పురుషుల గురించి ప్రస్తుతం త్రిష చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక త్రిష పుట్టినరోజు సందర్భంగా ఆమె అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు.
భారతీయ సంప్రదాయ వైద్యంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వేప ఆకులు, పువ్వులు, బెరడు, గింజలను అనేక…
దేశవ్యాప్తంగా ఇటీవల సిజేరియన్ ప్రసవాలకు సంబంధించిన కొన్ని ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. రాజస్థాన్లోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం…
జూన్ నెలలో గ్రహాల సంచారాలు జ్యోతిష్య పరంగా ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా జూన్ 17న చంద్రుడు కర్కాటక రాశిలోకి…
తమిళ సినీ దిగ్గజ దర్శకుడు భారతీరాజా మరణంతో ఆయన సినీ ప్రయాణానికి సంబంధించిన అనేక ఆసక్తికర అంశాలు మరోసారి వెలుగులోకి…
పుదుచ్చేరిలోని ఒక ప్రముఖ హోటల్లో జరిగిన సంఘటన వినియోగదారుల హక్కులపై మరోసారి చర్చకు దారి తీసింది. చికెన్ బిర్యానీ ఆర్డర్…
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి భారీ చర్చకు దారి తీస్తోంది. ఇటీవల రాయదుర్గంలో ప్రభుత్వ భూములకు ఎకరాకు రికార్డు…