Adipurush: ప్రభాస్ హీరోగా నటిస్తున్నటువంటి తాజా చిత్రం ఆది పురుష్. రామాయణం ఇతిహాసం నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి ఈ సినిమా జూన్ 16వ తేదీ విడుదల కాబోతోంది ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తిరుపతిలో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించిన సంగతి మనకు తెలిసిందే.
ఇక ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమా రామాయణం ఇతిహాసం నేపథ్యంలో తెరకెక్కుతున్న నేపథ్యంలో ఈ సినిమాని చూడటానికి థియేటర్ కి వచ్చే వారందరూ కూడా చెప్పులు లేకుండా థియేటర్లోకి వచ్చే సినిమా చూడాలి అంటూ ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు చెప్పులు బయటే వదిలి వెళ్తాము అలాంటిది రామాయణం తరహాలో రాబోతున్న సినిమాని చూడటానికి కూడా చెప్పులు థియేటర్ బయట వదిలి వెళ్లాలంటూ వార్త ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇక ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుకను తిరుపతిలో నిర్వహించిన సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ కార్యక్రమంలో చిత్ర బృందం కూడా పాల్గొని సందడి చేశారు.
ఈ కార్యక్రమానికి చిన్న జీయర్ స్వామి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఇక ఈ వేదికపై ప్రభాస్ తో సహా ఇతర చిత్ర బృందం కూడా చెప్పులు లేకుండా తిరగడం మనం చూసాము అందుకే థియేటర్లో ఈ సినిమాని వీక్షించే సమయంలో చెప్పులు కూడా వేసుకోకుండా సినిమాని చూడాలని అందుకే చెప్పులు లేకుండా ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లాలని ఓ వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది.
సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…
టాలీవుడ్లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్తో వార్తల్లో నిలిచారు. కొత్త…
కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…
హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసిన ఒక వ్యక్తి, గంజాయి అలవాటుతో విచిత్ర…
తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేక నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అజయ్ ఘోష్, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా…