Adipurush: ప్రభాస్ హీరోగా నటిస్తున్నటువంటి తాజా చిత్రం ఆది పురుష్. రామాయణం ఇతిహాసం నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి ఈ సినిమా జూన్ 16వ తేదీ విడుదల కాబోతోంది ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తిరుపతిలో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించిన సంగతి మనకు తెలిసిందే.
ఇక ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమా రామాయణం ఇతిహాసం నేపథ్యంలో తెరకెక్కుతున్న నేపథ్యంలో ఈ సినిమాని చూడటానికి థియేటర్ కి వచ్చే వారందరూ కూడా చెప్పులు లేకుండా థియేటర్లోకి వచ్చే సినిమా చూడాలి అంటూ ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు చెప్పులు బయటే వదిలి వెళ్తాము అలాంటిది రామాయణం తరహాలో రాబోతున్న సినిమాని చూడటానికి కూడా చెప్పులు థియేటర్ బయట వదిలి వెళ్లాలంటూ వార్త ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇక ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుకను తిరుపతిలో నిర్వహించిన సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ కార్యక్రమంలో చిత్ర బృందం కూడా పాల్గొని సందడి చేశారు.
ఈ కార్యక్రమానికి చిన్న జీయర్ స్వామి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఇక ఈ వేదికపై ప్రభాస్ తో సహా ఇతర చిత్ర బృందం కూడా చెప్పులు లేకుండా తిరగడం మనం చూసాము అందుకే థియేటర్లో ఈ సినిమాని వీక్షించే సమయంలో చెప్పులు కూడా వేసుకోకుండా సినిమాని చూడాలని అందుకే చెప్పులు లేకుండా ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లాలని ఓ వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…