Adithya 369:బాలకృష్ణ తన సినీ కెరియర్లో మొదటిసారి సైన్స్ ఫిక్షన్ టైం ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ఆదిత్య 369. ఈ సినిమా అప్పట్లో ఎంతో అద్భుతమైన విషయాన్ని అందుకుంది. సింగీతం శ్రీనివాస్ దర్శకత్వంలో తెలిపిన ఈ సినిమా అప్పట్లోనే దాదాపు రెండు కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి తొమ్మిది కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. అదేవిధంగా ఈ సినిమాకు రెండు నంది అవార్డులు రావడం కూడా విశేషం.
ఈ విధంగా ఈ సినిమా బాలకృష్ణ సినీ కెరియర్ లోనే అద్భుతమైన సినిమాగా నిలిచిపోయింది. ఇకపోతే ఈ సినిమాకు సీక్వెల్ చిత్రం ఉంటుందని సింగీతం శ్రీనివాస్ చెప్పకనే చెప్పారు.ఇక ఈ సినిమా సీక్వెల్ గురించి పలుమార్లు వినిపించినప్పటికీ ఈసారి మాత్రం ఈ సినిమా సీక్వెల్ ఉండబోతుందని బలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమా సీక్వెల్ చిత్రానికి కథ సిద్ధం చేసే పనిలో డైరెక్టర్ ఉన్నట్టు సమాచారం.
ఇకపోతే ఆదిత్య 369 సీక్వెల్ చిత్రంగా రాబోతున్న సినిమాకు ఆదిత్య 999అనే టైటిల్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమాని బాలకృష్ణ స్వయంగా దర్శకత్వం వహించబోతున్నారు. ఇక తాజాగా ఈ సినిమాలు నందమూరి మోక్షజ్ఞ నటించబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఇలా బాలయ్య డైరెక్షన్లో తన కుమారుడిని ఇండస్ట్రీకి పరిచయం చేయాలని భావిస్తున్నారట.
ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కడంతో ఈ సినిమానీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలని భావించారట. ఇలా ఆదిత్య 369 సినిమా సీక్వెల్ గురించి వస్తున్నటువంటి ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బాలకృష్ణ అభిమానుల సైతం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే త్వరలోనే ఈ విషయం గురించి అధికారకంగా వెల్లడించనున్నారు.
శ్రీకాళహస్తి దేవస్థానంలో రాహు-కేతు పూజల టికెట్ ధరల పెంపుపై చెలరేగిన వివాదానికి చివరకు ముగింపు పడింది. భక్తుల నుంచి వచ్చిన…
తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు హీరోయిన్గా మంచి గుర్తింపు పొందిన ఆమని ఇప్పటికీ అదే ఉత్సాహంతో, ఆరోగ్యంతో కనిపించడం చాలా…
కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…
సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్కాస్ట్లో మరోసారి తనదైన స్టైల్లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…