Adivi Sesh: రెజీనా కసాండ్రా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు తెలుగులో పలు సినిమాలలో నటించిన ఈమె తాజాగా శాకిని డాకిని అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 16వ తేదీ థియేటర్లో విడుదల కానుంది. సుధీర్ వర్మ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో నివేద థామస్ రెజీనా ప్రధాన పాత్రలలో కనిపించనున్నారు.
ఇక ఈ సినిమా సెప్టెంబర్ 16వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా రెజీనా మగాళ్ళ గురించి మాట్లాడుతూ మగాళ్లు మ్యాగీ మాదిరే రెండు నిమిషాల్లో అయిపోతారు అంటూ కామెంట్ చేశారు.అయితే ఇది జోక్ అని చెప్పినప్పటికీ ఈ మాటలు విన్న అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు.
ఇలా మగాళ్ళ గురించి రెజీనా చేసిన ఈ కామెంట్స్ పై పలువురు స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే హీరో అడివి శేష్ ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో ముఖ్యఅతిథిగా పాల్గొనడమే కాకుండా ఈమె చేసిన ఈ కామెంట్స్ పై స్పందిస్తూ నటి రెజీనాకు స్ట్రాంగ్ కౌంటర్ వేశారు. ఈ క్రమంలోనే శేష్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఈ సందర్భంగా శేష్ మాట్లాడుతూ ఏంటి ఈ మధ్య మగాళ్లు మ్యాగీ అంటూ ఏదో మాట్లాడావట.. నాకు స్టామినా ఎక్కువ అందుకే ఎక్కువ కాలం సినిమాలు చేస్తుంటానని అందరూ అంటూ ఉంటారని శేష్ సమాధానం చెప్పారు. దీంతో రెజీనా స్పందిస్తూ రెండు నిమిషాల్లో చెబుతా అంటూ ఒక్కసారిగా నవ్వేసింది. ఈ విధంగా వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 16వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…
చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…
మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…
భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…
వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…
హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…