Featured

Adusumilli Srinivasarao : చంద్రబాబు వైపు సీనియర్ ఐఏఎస్ అధికారులు.. జగన్ పై వేటు ఖాయం…: పొలిటికల్ అనలిస్ట్ ఆడుసుమిల్లి శ్రీనివాసరావు

Adusumilli Srinivasarao : ఏపీ రాజకీయాల గురించి ప్రస్తుతం చర్చ ఎక్కువ జరుగుతోంది. ఒక వైపు విమర్శలు ప్రతి విమర్శలు ఎక్కువ అవుతున్న నేపధ్యంలో ప్రభుత్వవ్యతిరేకత పెరుగుతోంది అంటూ ఓ వైపు వినిపిస్తోంది. నిజానికి ఏపీ లో ఎలక్షన్ వచ్చే ఏడాది ఉన్నా అప్పుడే రాజకీయ పార్టీలు వ్యూహలకు పదును పెట్టాయి. ఒకవైపు ప్రభుత్వ వ్యతిరేకులను సంఘటితం చేసుకోడానికి ప్రతిపక్షాలు పావులు కాదుపుతుంటే మరో వైపు అధికార పార్టీ చేసిన పనులకు ప్రజలలో మరింత ప్రచారం చేసుకుంటున్నారు. ఇక నేటి రాజకీయ పరిస్తుతుల గురించి పొలిటికల్ అనలిస్ట్ ఆడుసుమిల్లి శ్రీనివాస రావు గారు మాట్లాడారు.

ఐఏఎస్ ల చూపు చంద్రబాబు వైపు…

రాజకీయాల్లో బ్యూరోక్రాట్ల మద్దతు ఏ పార్టీకైనా బలం, ఉద్యోగస్థులు ప్రభుత్వం వైపు ఉన్నారా లేక ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారుతున్నారా అన్నది ఆ పార్టీ నెక్స్ట్ ఎన్నికల్లో గెలవడానికి దోహద పడుతుంది. పోయిన సారి ఎన్నికల సమయంలో ఐఏఎస్ లు ప్రభుత్వ ఉద్యోగులు జగన్ కి సపోర్ట్ చేయడం విజయానికి కొంత దోహద పడింది. అయితే ప్రస్తుతం మాత్రం ఉద్యోగస్థులు జగన్ సర్కార్ మీద అసంతృప్తితో ఉన్నారు అన్నది వాస్తవం అంటూ పొలిటికల్ అనలిస్ట్ శ్రీనివాసరావు గారు అభిప్రాయపడ్డారు.

ఉద్యోగస్థులు తమ నోట్లో తామే మట్టికోట్టుకున్నట్లు భావిస్తుండగా జగన్ కు మద్దతు ఇచ్చిన సీనియర్ ఐఏఎస్ లందరూ ఇప్పుడు రహస్యంగా చంద్రబాబు ను కలుస్తున్నారు అంటూ ఆయన తెలిపారు. ఈ పరిస్థితులు జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకతను తెలుపుతాయి. ఉద్యోగస్థులకు ముఖ్యంగా రెవిన్యూ డిపార్ట్మెంట్ ఉద్యోగులు ప్రజలకు దగ్గరగా ఉంటారు కాబట్టి ప్రజల పల్స్ వారికి బాగా తెలుస్తుంది అందుకే ఉద్యోగస్థులు ఎవరి వైపు ఉన్నారో వాళ్లకు గెలిచే అవకాశాలు ఎన్నికల్లో ఎక్కువ ఉంటాయి అంటూ తెలిపారు. ఏపీ లో ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉందని అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారంటూ తెలిపారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago