తాలిబన్లకు ఆఫ్ఘన్ ప్రభుత్వం లొంగిపోయింది. తాలిబాన్లు దురాక్రమణను కొనసాగించి కాబూల్ ను పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. భద్రతా బలగాలు సైతం ఎలాంటి చర్యలకు ఉపక్రమించ లేదు. దీంతో ప్రస్తుత అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం తాలిబాన్ చీఫ్ అబ్దుల్ ఘనీ కొత్త ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు.































