దక్షిణ మధ్య ఆసియాలో సముద్ర తీరం లేని దేశం ఆఫ్ఘనిస్తాన్. కాబూల్ రాజధాని అయినా ఈ దేశం తరచుగా దండయాత్రలకు గురవుతూ ఉంటుంది. చాలా వరకు ఈ దేశం అంతర యుద్ధాలతో విదేశ దాడులతో ఎంతో నష్టపోయింది. ప్రజలు కూడా ఎంతో మంది ప్రాణాలు వదిలారు. ఇక ఇప్పటికీ కూడా ఈ దేశం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ దేశం మొత్తం ఖాళీగా అయిపోతుంది. అంతేకాకుండా దేశానికి సంబంధించిన ఫోటోలు కూడా ప్రస్తుతం వైరల్ గా మారాయి.
తాజాగా ఆఫ్ఘనిస్తాన్ నుండి ఓ వార్త అందరి హృదయాలను కదిలిస్తుంది. అక్కడ నివసించే ప్రజలు క్షణం కూడా ఉండలేకపోతున్నారు. ప్రస్తుతం పరిస్థితులు అంత దారుణంగా ఉన్నాయి కాబట్టే దేశం మొత్తం వేరే దేశాలకు వలస పోతున్నారు. ఎన్నో ఏళ్ల నుండి ఈ దేశం రక్తపాతం తోనే నిండిపోతుంది. ఇక ఇప్పటికీ ఈ దేశం ప్రశాంతంగా ఉండలేక పోతుంది.
ఈ దేశాన్ని తాలిబన్లు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇక దేశ అధ్యక్షుడితో పాటు అక్కడి ప్రజలంతా వేరే దేశాలకు భయపడి వెళ్ళిపోతున్నారు. ఏదో ఒక చిన్న ఆశతో తమ ప్రాణాలు కాపాడుకోవడానికి ముందు అడుగులు వేస్తున్నారు. తాలిబన్ల గురించి ఈ ప్రపంచానికి ఎక్కువగా తెలియకపోయినా వాళ్లు చేసే అరాచకాలు మాత్రం ఎంతో క్రూరంగా ఉంటాయి.
ఇక ఈ దేశంలో ఉండటం కంటే మరో దేశంకు వెళ్లడమే సరైనదని బయలుదేరుతున్నారు. అంతేకాకుండా అక్కడున్న విమానాశ్రయంలో తెగ ప్రయాణాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆ ప్రాంతంకు సంబంధించిన ఫోటోలను శాటిలైట్ ద్వారా ఫోటోలు దింపగా అవి వైరల్ గా మారాయి. విమానాశ్రయం మాత్రం బస్ స్టాప్ గా మారింది. ఇక విమానాన్ని ఎగబడుతూ మరి ఎక్కుతున్నారు ప్రజలు. ఈ శాటిలైట్ ఫోటోలు మక్సార్ సంస్థ విడుదల చేసింది. ఈ ఫోటోలను చూసిన నెటిజనులు మాత్రం వారి బాధలను చూసి తెగ బాధపడుతున్నారు.
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…
అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…
ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…
రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…
జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…