ప్రస్తుత కాలంలో ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. తీసుకునే ఆహార పదార్థాలలోనే కాకుండా మన శరీరాన్ని ఉంచుకునే విధానంలో కూడా ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా చిన్న వయసులో ఉన్న వారికే ఇటువంటి సమస్యలు వస్తున్నాయి. ఎందుకంటే నిత్యం కూర్చోవడం వల్ల ఇటువంటి సమస్యలు తలెత్తుతాయని. నిత్యం ఆఫీసులలో, ఇంట్లో కూర్చోవడం వల్ల అనేక శారీరక సమస్యలు రావడంతో వాటివల్ల మెదడు పని చేసే శక్తి కూడా సక్రమంగా ఉండదు. దీనివల్ల ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుంది.
ఇక గత రెండు సంవత్సరాల నుండి కోవిడ్ ప్రభావంతో వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఉద్యోగస్తులు అందరూ ఇంట్లో కూర్చొని తెగ పనులు చేసుకుంటున్నారు. అంతేకాకుండా నిత్యం కంప్యూటర్లు, ఫోన్ లో ముందు కూర్చొని సమయాన్ని బాగా కాలక్షేపం చేస్తున్నారు. దీని వల్ల అనారోగ్య సమస్యలు బాగా వస్తున్నాయి. ఇక వీటి నుండి తప్పించుకోవడానికి.. కంప్యూటర్ల ముందు పనిచేసే వారికి ఇలాంటి సమస్యలు ఉండకూడదు అంటే అందులో కొన్ని నియమాలను పాటించాలి.
ముందుగా ఒకే చోట కూర్చొని పనిచేసే వాళ్లు మధ్యలో గ్రీన్ టీ తీసుకోవడం వల్ల మనశ్శాంతి ఉండటంతో పాటు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇక భోజనం చేసిన తర్వాత రెండు గంటలకు మళ్ళీ గ్రీన్ టీ తీసుకోవాలి. ముఖ్యంగా రోజుకు 2 లేదా 3 కంటే ఎక్కువగా తీసుకోకూడదు. ప్రతి రెండు గంటలకు ఏదో ఒకటి తింటూ ఉండాలి. స్నాక్స్ లో భాగంగా పాప్ కాన్ లాంటివి తీసుకోవడం మంచిది. ఇందులో ఫైబర్ పదార్థాలు ఎక్కువగా ఉంటాయి.
ప్రతిరోజు డ్రైఫ్రూట్స్ తీసుకోవడం ముఖ్యమైనది. ఎక్కువగా సి విటమిన్ లో ఉండే పండ్లను తినడం వల్ల మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ప్రతిరోజు డార్క్ చాక్లెట్ లను తింటూ ఉండాలి. దీనివల్ల ఒత్తిడి తక్కువగా ఉంటుంది. మానసిక ప్రశాంతత కలుగుతుంది. గుండెకి వచ్చే సమస్యలు కూడా దరికి చేరవు.
సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…
టాలీవుడ్లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్తో వార్తల్లో నిలిచారు. కొత్త…
కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…
హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసిన ఒక వ్యక్తి, గంజాయి అలవాటుతో విచిత్ర…
తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేక నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అజయ్ ఘోష్, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా…