Aliya Bhat: అలియాకు దక్కిన అరుదైన గౌరవం.. ఏకంగా ఆవార్డు అందుకున్న ముద్దుగుమ్మ?
Aliya Bhat: స్టార్ కిడ్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినా… తన నటనతో తనకుంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది అలియాభట్. తను సినిమాలోనే కాకుండా మూగ జీవాలపై ప్రేమను చూపిస్తుంది. అలియా భట్ పూర్తిగా శాఖహారి. దీంతో పాటు జంతు సంరక్షణపై కూడా పాల్గొంటుంది. జంతువుల సంరక్షణకు తనకు చేతనైన సాయం చేస్తోంది. తాజాగా అలియా భట్ ఫూల్ సంస్థలో పెట్టుబడులు పెట్టింది.
ప్రస్తుతం ఇదే అలియాకు గుర్తింపు తెచ్చిపెట్టింది. 2021 సంవత్సరానికి గానూ.. ’’ పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ ఎనిమల్స్( PETA) నుంచి ’ఇండియన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్‘ గా అలియాభట్ ఎంపికైంది.
’ఫూల్ ‘ సంస్థ ప్రత్యేకమైన లెదర్ తో ఎన్నో రకాల వస్తువులను తయారు చేస్తోంది. దేవాలయాల్లో పూజకు వాడే పువ్వులను పారేయకుండా.. లెదర్ తయారు చేస్తోంది. అయితే ఈకంపెనీకి అలియా భట్ సహాయం చేస్తోంది. దీనికి గానూ.. అలియా భట్ పెటా పర్సన్ ఆఫ్ దిఇయర్ అవార్డ్ కు ఎంపికైంది. దీంతో పాటు ప్రకృతికి మూగ జీవాలకు ఎటువంటి హానీ చేయకుండా.. చిన్న పిల్లలకు బట్టలు రూపొందించే ’వెగన్ కిడ్స్ వేర్ లైన్‘కి సహాయ సహకారాలు అందిస్తుంది ఈ ట్రిపుల్ ఆర్ బ్యూటీ.
’ఫూల్ ‘ సంస్థ ప్రత్యేకమైన లెదర్ తో ఎన్నో రకాల వస్తువులను తయారు చేస్తోంది. దేవాలయాల్లో పూజకు వాడే పువ్వులను పారేయకుండా.. లెదర్ తయారు చేస్తోంది. అయితే ఈకంపెనీకి అలియా భట్ సహాయం చేస్తోంది. దీనికి గానూ.. అలియా భట్ పెటా పర్సన్ ఆఫ్ దిఇయర్ అవార్డ్ కు ఎంపికైంది. దీంతో పాటు ప్రకృతికి మూగ జీవాలకు ఎటువంటి హానీ చేయకుండా.. చిన్న పిల్లలకు బట్టలు రూపొందించే ’వెగన్ కిడ్స్ వేర్ లైన్‘కి సహాయ సహకారాలు అందిస్తుంది ఈ ట్రిపుల్ ఆర్ బ్యూటీ.
’ఫూల్ ‘ సంస్థ ప్రత్యేకమైన లెదర్ తో ఎన్నో రకాల వస్తువులను తయారు చేస్తోంది. దేవాలయాల్లో పూజకు వాడే పువ్వులను పారేయకుండా.. లెదర్ తయారు చేస్తోంది. అయితే ఈకంపెనీకి అలియా భట్ సహాయం చేస్తోంది. దీనికి గానూ.. అలియా భట్ పెటా పర్సన్ ఆఫ్ దిఇయర్ అవార్డ్ కు ఎంపికైంది. దీంతో పాటు ప్రకృతికి మూగ జీవాలకు ఎటువంటి హానీ చేయకుండా.. చిన్న పిల్లలకు బట్టలు రూపొందించే ’వెగన్ కిడ్స్ వేర్ లైన్‘కి సహాయ సహకారాలు అందిస్తుంది ఈ ట్రిపుల్ ఆర్ బ్యూటీ.
ప్రస్తుతం ఈ అమ్మడు నటించిన ట్రిపుల్ ఆర్ మూవీ కోసం యావత్ దేశం ఎదురు చూస్తోంది. దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన ట్రిపుల్ ఆర్ సినిమాలో రామ్ చరణ్ తేజ్ కు జోడిగా అలియాభట్ సీత పాత్రలో నటిస్తోంది. మరోవైపు ఎన్టీఆర్ కు జోడీగా ఓలివియా మోరిస్ నటిస్తోంది. జనవరిలో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…
అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…
ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…
రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…
జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…