Allu Arjun: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా గుర్తింపు పొందిన అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ పనులలో అల్లు అర్జున్ బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉండగా తాజాగా అల్లు అర్జున్ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సాధారణంగా ప్రతి మనిషికి కోపం, ఆనందం, బాధ లాంటి అన్ని ఎమోషన్స్ ఉంటాయి. అయితే అలాంటి సందర్భాలలో వాటిని కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం.
ముఖ్యంగా కోపం వచ్చినప్పుడు ఒక్కొక్కరు ఒక్కో విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అయితే సామాన్య ప్రజలు కోపంలో చేసే పనుల గురించి ఎవరు పట్టించుకోకపోయినా కూడా సెలబ్రిటీలు కోపంతో ఒక చిన్న మాట మాట్లాడినా కూడా అది సంచలనంగా మారుతుంది. ఈ క్రమంలో కోపం వస్తే అల్లు అర్జున్ ఏం చేస్తాడు అన్న విషయం గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ కి కోపం ఎక్కువ .
ఆ సినిమాలో తన పుట్టుక గురించి తప్పుగా మాట్లాడిన పోలీస్ ఆఫీసర్ కి స్ట్రాంగ్ డోస్ ఇస్తాడు. అయితే అలా సినిమాలో మాత్రమే కాకుండా నిజజీవితంలో కూడా అల్లు అర్జున్ కి కోపం వస్తే ఏం చేస్తాడు ..? అనే ప్రశ్నలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి . అయితే ఈ ప్రశ్నలకు అభిమానుల దగ్గర నుంచి వెరైటీ వెరైటీ ఆన్సర్లు వినిపిస్తున్నాయి . కొందరు అల్లు అర్జున్ కి అసలు కోపం రాదని.. చాలా కూల్ గా ఉంటాడని అంటున్నారు.
మరి కొందరు మాత్రం అల్లు అర్జున్ కి కోపం వస్తే సైలెంట్ గా రూమ్ లోకి వెళ్లి డోర్ వేసుకుని పడుకునేస్తాడని ..కోపం కంట్రోల్ అయ్యాక బయటికి వచ్చి మళ్ళీ చిల్ అవుట్ అవుతాడని అంటున్నారు. సాధారణంగా కోపం వస్తే ఆ కోపాన్ని ఇతరుల మీద చూపిస్తూ ఉంటారు.కానీ బన్నీ మాత్రం ఎంత కోపం వచ్చినా కూడా వస్తువులను పగలగొట్టడం ఇతరుల మీద అరవడం లాంటి చీప్ పనులు చేయడని చెప్పుకొస్తున్నారు .
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’ విడుదలకు సిద్ధమైంది. గత…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా బ్యూటీ రంగంలో అత్యంత ఎక్కువగా వినిపిస్తున్న పదాల్లో "కొరియన్ స్కిన్కేర్" ఒకటి. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికలపై…
తమిళ సినీ పరిశ్రమలో నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాఘవ లారెన్స్ ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నట్లు ప్రకటించడం…
హైదరాబాద్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మరోసారి పెరగడంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. గత కొద్ది రోజులుగా తగ్గుదల దిశగా…
కాకినాడ జిల్లాలోని తుని మండలం సీహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కేసు రోజురోజుకూ మరింత ఉత్కంఠ రేపుతోంది.…
భారతీయ సంప్రదాయ వైద్యంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వేప ఆకులు, పువ్వులు, బెరడు, గింజలను అనేక…