Allu Arjun: ఒడిశా రైలు ఘటన అందరినీ ఎంతగానో కలిసివేస్తుంది. ఒకేసారి మూడు రైలు ఢీకొట్టడంతో భారీ స్థాయిలో ప్రమాదం చోటు చేసుకుంది. ఇప్పటికే వేల సంఖ్యలో ప్రయాణికులు తీవ్ర గాయాలు పాలు కాగా వందల సంఖ్యలో మరణాలు సంభవించాయి. క్షణక్షణానికి మృతుల సంఖ్య పెరుగుతూనే వస్తుంది.
ఇలా నిన్న రాత్రి జరిగినటువంటి ఈ ఘటన అందరినీ ఎంతో కలిసి వేస్తోంది. ఈ క్రమంలోనే సినిమా సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా ఈ ఘటనపై స్పందిస్తూ మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటిస్తున్నారు.. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి ఎన్టీఆర్ వంటి వారు ఈ ఘటనపై స్పందించి వెంటనే అక్కడ వారికి సహాయం చేయాలని బ్లడ్ డొనేట్ చేయడానికి ముందుకు రావాలి అంటూ పిలుపునిచ్చారు.
ఇక ఈ ఘటనపై పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలతోపాటు టాలీవుడ్ సెలబ్రిటీలు సైతం స్పందిస్తూ తమ సానుభూతి ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలోనే నటుడు అల్లు అర్జున్ సైతం ఈ రైలు ఘటన పై స్పందించి సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.
ఈ సందర్భంగా అల్లు అర్జున్ ఫైటర్ వేదికగా స్పందిస్తూ ఒడిస్సాలో జరిగిన రైలు ఘటన చూసి ఒక్కసారిగా నా గుండె పగిలిపోయింది. తమ ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అలాగే ఈ ప్రమాదంలో గాయపడిన వారందరూ తొందరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను అంటూ అల్లు అర్జున్ ఈ రైలు ఘటనపై స్పందిస్తూ చేసినటువంటి ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…