రచయితగా కొన్ని సినిమాలకు పనిచేసిన కొరటాల తర్వాత మిర్చి సినిమాతో దర్శకుడిగా అవతారమెత్తాడు.ఫెయిల్యూర్ అంటూ తెలియని కొరటాల మిర్చి,శ్రీమంతుడు,జనతా గ్యారేజ్,భరత్ అనే నేను లాంటి బ్లాక్ బస్టర్స్ అందించి సినీ పరిశ్రమ విస్తుపోయేలా చేశాడు.ప్రస్తుతం ఆయన దర్శకత్వం వహిస్తున్న ఒక సినిమా షూటింగ్ దశలో ఉంది. ప్రభాస్, ఎన్టీఆర్ లతో చెరొక సినిమా మహేష్ బాబుతో రెండు సినిమాలు చేసి తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి తో ఆచార్య సినిమా చేస్తున్నాడు.
అల్లు అర్జున్ సుకుమార్ ల కాంబినేషన్ లో పుష్ప అనే సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఫ్యాన్స్ ఈ సినిమా అల్లు అర్జున్ కి ఒక గ్రాండ్ వెల్కమ్ అవుతుందని భావిస్తున్నారు. ఈ సినిమా తెలుగు,హిందీ భాషల్లో తీస్తున్నప్పటికీ నటీనటులు ఎక్కువగా తెలుగువారే ఉన్నారు.ఆచార్య సినిమా అనంతరం కొరటాల ఏ యంగ్ స్టార్ తో సినిమా తీయబోతున్నాడో అని సినీ ప్రముఖులు ఇటు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ క్రమంలో బన్నీ, కొరటాల శివ తో ఒక ప్యాన్ ఇండియా మూవీ చేయబోతున్నట్టు ప్రకటించి సినీ ఇండస్ట్రీలో ఒక బజ్ క్రియేట్ చేశారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…