సాధారణంగా మహిళల పట్లఎంతో నీచంగా ప్రవర్తించే మానవ మృగాలు ఎలాంటి పరిస్థితులు ఉనప్పటికీ మహిళల పట్ల ఏమాత్రం జాలి, దయ లేకుండా మహిళల పట్ల దారుణానికి పాల్పడుతుంటారు. ప్రస్తుతం ఉన్న ఈ కరోనా పరిస్థితులలో కారొనతో బాధపడుతున్న ఓ మహిళ నిస్సహాయతను ఆసరాగా చేసుకొని ఓ వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు కరోనాతో బాధపడుతూ ఆస్పత్రికి తీసుకెళ్తున్న మహిళను అంబులెన్స్ లోనే అటెండెంట్ ఆమె పట్ల నీచమైన చర్యలకు పాల్పడిన ఘటన కేరళలో చోటుచేసుకుంది.
కేరళలోని మలప్పురం జిల్లాలో ఏప్రిల్ 27న జరిగిన ఈ ఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.కరోనా సోకిన బాధిత మహిళ పెరింతల మన పట్టణంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. అక్కడ ఆమె పరిస్థితి విషమించడంతో ఆమెను ఏప్రిల్ 27న ఎంఆర్ఐ స్కానింగ్ కోసం అంబులెన్స్లో ల్యాబ్కు తరలించమని చెప్పగా అంబులెన్స్ లో ఆ మహిళ పట్ల అటెండెంట్ అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా లైంగిక కూడా వేధించాడు.
కరోనాతో ఎంతో క్లిష్ట పరిస్థితిలో ఉన్న మహిళ అప్పుడు ఏమి చేయలేకపోయింది. కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఆంబులెన్స్ లో అటెండెంట్ తన పట్ల వ్యవహరించిన తీరును వైద్యుల దృష్టికి తీసుకెళ్లింది. దీంతో వైద్యులు పోలీసులకు ఫిర్యాదు చేయమని చెప్పగా.. సదరు మహిళ అటెండెంట్ పై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.నేరానికి పాల్పడిన నిందితుడిని ప్రశాంత్గా గుర్తించారు. అనంతరం అతడిని అరెస్ట్ చేశారు.
తెలుగు సినీ పరిశ్రమలో కొత్త తరం నటీమణుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్న శివాత్మిక తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా…
ఐపీఎల్ 2026 సీజన్లో గాయాల సమస్యలు జట్లకు తలనొప్పిగా మారుతున్నాయి. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఇది పెద్ద…
తెలుగు సినీ పరిశ్రమలో తన సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రగతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్లో…
తెలుగు సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాలకు పైగా తన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన జయసుధ, ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో…
తెలుగు ప్రేక్షకులకు తన అందమైన నటనతో, మృదువైన వ్యక్తిత్వంతో దగ్గరైన నటి నాదియా తాజాగా తన సినీ ప్రయాణం, వ్యక్తిగత…
ఐపీఎల్ 2026 సీజన్లో యువ ఆటగాళ్ల ప్రదర్శనలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ…