Rajashekar wife: బుల్లితెరపై ఓంకార్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఇస్మార్ట్ జోడి కార్యక్రమం గురించి మనకు తెలిసిందే. ఈ కార్యక్రమం ద్వారా బుల్లితెర రియల్ జోడీలు ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమం ద్వారా కొరియోగ్రాఫర్ అమ్మ రాజశేఖర్ మాస్టర్ ఆయన సతీమణి కూడా పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే.
త్వరలోనే వాలెంటెన్స్ డే రావడంతో ఈ కార్యక్రమంలో భాగంగా ఈ వారం వాలెంటైన్స్ డే స్పెషల్ ఎపిసోడ్ షూట్ చేశారు. ఇందులో భాగంగానే భర్తలు వారి భార్యలను చూస్తూ ప్రేమ లేఖ రాయాలని ఓంకార్ చెప్పడంతో ప్రతి ఒక్కరూ వారి భార్యల పై ఉన్న ప్రేమను విభిన్న శైలిలో తెలియజేశారు.
ఈ క్రమంలోనే అమ్మ రాజశేఖర్ భార్య ఈ కార్యక్రమం ద్వారా ఎంతో ఎమోషనల్ అయ్యారు. తన జీవితం మొత్తం ఎప్పుడు అడ్జస్ట్ అవ్వడంతోనే గడిచిపోయిందని, తన జీవితంలో ఎప్పుడు లవ్వు గివ్వు అనే పదాలకు తావులేకుండా పోయిందని ఈ సందర్భంగా ఆమె తెలుపుతూ చాలా ఎమోషనల్ అయ్యారు.
అందరిలాగే ప్రతి వాలెంటైన్స్ డే రోజు నేను కూడా ఎంతో ఎదురు చూసేదాన్ని ఆయన ఏదో ఒకటి ఇస్తారు.. చేస్తారు అని చూసేదాన్ని కానీ ఎప్పుడు లవ్ లెటర్స్, బెలూన్స్, గిఫ్ట్స్ అలాంటివేమీ తనకు ఆయన నుంచి ఎప్పుడూ రాలేదని ఈమె బోరున ఏడవడంతో అక్కడున్న అందరూ కూడా ఎంతో ఎమోషనల్ అయ్యారు.ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేయడంతో ఈ ప్రోమో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
భారతీయ సంప్రదాయ వైద్యంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వేప ఆకులు, పువ్వులు, బెరడు, గింజలను అనేక…
దేశవ్యాప్తంగా ఇటీవల సిజేరియన్ ప్రసవాలకు సంబంధించిన కొన్ని ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. రాజస్థాన్లోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం…
జూన్ నెలలో గ్రహాల సంచారాలు జ్యోతిష్య పరంగా ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా జూన్ 17న చంద్రుడు కర్కాటక రాశిలోకి…
తమిళ సినీ దిగ్గజ దర్శకుడు భారతీరాజా మరణంతో ఆయన సినీ ప్రయాణానికి సంబంధించిన అనేక ఆసక్తికర అంశాలు మరోసారి వెలుగులోకి…
పుదుచ్చేరిలోని ఒక ప్రముఖ హోటల్లో జరిగిన సంఘటన వినియోగదారుల హక్కులపై మరోసారి చర్చకు దారి తీసింది. చికెన్ బిర్యానీ ఆర్డర్…
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి భారీ చర్చకు దారి తీస్తోంది. ఇటీవల రాయదుర్గంలో ప్రభుత్వ భూములకు ఎకరాకు రికార్డు…