Rajashekar wife: బుల్లితెరపై ఓంకార్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఇస్మార్ట్ జోడి కార్యక్రమం గురించి మనకు తెలిసిందే. ఈ కార్యక్రమం ద్వారా బుల్లితెర రియల్ జోడీలు ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమం ద్వారా కొరియోగ్రాఫర్ అమ్మ రాజశేఖర్ మాస్టర్ ఆయన సతీమణి కూడా పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే.
త్వరలోనే వాలెంటెన్స్ డే రావడంతో ఈ కార్యక్రమంలో భాగంగా ఈ వారం వాలెంటైన్స్ డే స్పెషల్ ఎపిసోడ్ షూట్ చేశారు. ఇందులో భాగంగానే భర్తలు వారి భార్యలను చూస్తూ ప్రేమ లేఖ రాయాలని ఓంకార్ చెప్పడంతో ప్రతి ఒక్కరూ వారి భార్యల పై ఉన్న ప్రేమను విభిన్న శైలిలో తెలియజేశారు.
ఈ క్రమంలోనే అమ్మ రాజశేఖర్ భార్య ఈ కార్యక్రమం ద్వారా ఎంతో ఎమోషనల్ అయ్యారు. తన జీవితం మొత్తం ఎప్పుడు అడ్జస్ట్ అవ్వడంతోనే గడిచిపోయిందని, తన జీవితంలో ఎప్పుడు లవ్వు గివ్వు అనే పదాలకు తావులేకుండా పోయిందని ఈ సందర్భంగా ఆమె తెలుపుతూ చాలా ఎమోషనల్ అయ్యారు.
అందరిలాగే ప్రతి వాలెంటైన్స్ డే రోజు నేను కూడా ఎంతో ఎదురు చూసేదాన్ని ఆయన ఏదో ఒకటి ఇస్తారు.. చేస్తారు అని చూసేదాన్ని కానీ ఎప్పుడు లవ్ లెటర్స్, బెలూన్స్, గిఫ్ట్స్ అలాంటివేమీ తనకు ఆయన నుంచి ఎప్పుడూ రాలేదని ఈమె బోరున ఏడవడంతో అక్కడున్న అందరూ కూడా ఎంతో ఎమోషనల్ అయ్యారు.ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేయడంతో ఈ ప్రోమో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…