Anasuya Bharadwaj: అనసూయ భరద్వాజ్ పరిచయం అవసరం లేని పేరు ఒకప్పుడు బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న అనసూయ ప్రస్తుతం బుల్లితెరకు గుడ్ బై చెప్పి వెండితెర సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.జబర్దస్త్ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరించిన అనసూయ ఈ కార్యక్రమం ద్వారా ఎంతో పాపులారిటీ సొంతం చేసుకుని ఆ పాపులారిటీతో సినిమా అవకాశాలను అందుకున్నారు.
ఇలా వరుస సినిమా అవకాశాలు రావడంతో ఈమె జబర్దస్త్ కార్యక్రమానికి గుడ్ బై చెప్పారు.అయితే జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలి వెళ్ళిపోవడానికి గల కారణం కూడా గతంలో అనసూయ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎక్కువగా బాడీ షేమింగ్ జరుగుతోందని అందుకే తాను ఈ కార్యక్రమం నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని గతంలో వెల్లడించారు.
తాజాగా ఈమె జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలి వెళ్ళడానికి గల కారణాన్ని తెలియజేశారు.ఇలా ఈమె జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలి వెళ్ళడానికి గల కారణం తన ఇద్దరు కుమారులేనని చెప్పేశారు.ఒకవైపు బుల్లితెర కార్యక్రమాలతోనూ మరోవైపు వెండితెర సినిమాలతోను తాను బిజీగా గడుపుతూ తన సమయాన్ని పిల్లలకు కేటాయించలేకపోతున్నానని తెలిపారు.
ఇలా సినిమాలలో నటించడం వల్ల తనకు మంచి ఆదాయం వస్తుంది. అలాగే జబర్దస్త్ లో చేసిన మరికొంత ఆదాయం వస్తుంది కానీ పిల్లలతో కలిసి సమయం గడపడానికి కుదరకపోవటం వల్లే తాను జబర్దస్త్ కార్యక్రమం నుంచి పూర్తిగా తప్పుకున్నాననీ ప్రస్తుతం ఈమె చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అద్భుత మంత్ర శక్తులతో, మంత్ర రహస్యాలతో, మంత్ర విశేషాలతో మరీ ముఖ్యంగా మహా బలాలకే మహా బలాన్నిచ్చే పరమాద్భుత నృసింహ…
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…