Anasuya Bharadwaj: బుల్లితెరపై జబర్దస్త్ యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.జబర్దస్త్ కార్యక్రమం ప్రారంభమైన సమయంలో యాంకర్ గా ఈ కార్యక్రమానికి వచ్చి ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి అనసూయ ఈ పాపులారిటీతో సినిమా అవకాశాలను కూడా అందుకున్నారు.
ప్రస్తుతం వరుస సినిమాలు వెబ్ సిరీస్ లతో ఎంతో బిజీగా ఉన్నటువంటి అనసూయ జబర్దస్త్ కార్యక్రమానికి గుడ్ బై చెప్పడమే కాకుండా బుల్లితెర కార్యక్రమాలకు కూడా యాంకర్ గా దూరమయ్యారు. ఇలా బుల్లితెర కార్యక్రమాలకు దూరమైనటువంటి అనసూయ ఏ ఇతర ఛానల్లోనూ ఇతర కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరించలేదు. అయితే తాజాగా ఈమె జబర్దస్త్ కార్యక్రమం నుంచి బయటకు రావడమే కాకుండా ఇతర బుల్లితెర చానల్స్ లో కూడా యాంకర్ గా ఎందుకు వ్యవహరించలేదో తెలియజేశారు.
సాధారణంగా బుల్లితెరపై ప్రసారమయ్యే కార్యక్రమాల రేటింగ్స్ కోసం పెద్ద ఎత్తున నిర్వాహకులకు అవమానకర చెత్త టీఆర్పీ స్టెంట్స్ కు పాల్పడతారు.. టెలివిజన్ షోలలో ఇలాంటి వాతావరణం ఎప్పుడైతే ఉండదో తిరిగి అప్పుడే యాంకరింగ్ మొదలు పెడతానని ఈమె తెలియజేశారు. షో రేటింగ్ కోసం వారు చెప్పిన చెత్త పని చేయాల్సి ఉంటుందని ఈమె చెప్పకనే చెప్పేశారు.
ఇలా వారు చెప్పే పనులన్నింటినీ తాను చేయలేక ఈ బుల్లితెర కార్యక్రమాల నుంచి తాను తప్పుకున్నానని ఈ సందర్భంగా అనసూయ పరోక్షంగా చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక ఈమె కెరియర్ విషయానికి వస్తే ప్రస్తుతం సినిమాలు వెబ్ సిరీస్ లతో ఎంతో బిజీగా ఉన్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…