Anchor Anasuya : బుల్లితెరకు గ్లామర్ టచ్ ఇచ్చిన అతి కొద్దిమంది యాంకర్లలో అనసూయ మొదట గుర్తొస్తుంది. సాక్షి టీవీ లో న్యూస్ రీడర్ గా మొదలైన అనసూయ ప్రస్థానం జబర్దస్త్ తో కొత్త మలుపు తీసుకుంది. ఇక జబర్దస్త్ తో అనసూయ కెరీర్ పీక్స్ కి వెళ్ళింది. ఇక టీవీల్లో యాంకర్ గా వివిధ షోలు చేస్తూనే సినిమాల్లోను నటించి క్షణం, రంగస్థలం వంటి సినిమాల్లో పాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అనసూయ ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్ లతో బాగా బిజీగా ఉంది. తాజాగా అనసూయ క్రిష్ డైరెక్షన్లో ఒక వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ఇక అమ్మడు జబర్దస్త్ ద్వారానే బాగా ఫేమస్ అయి ఆ తరువాత సినిమాల్లోకి లాంగ్ జంప్ చేసింది.
సుమ తరువాత అనసూయనే…
యాంకరింగ్ చేస్తూనే మరో వైపు జబర్దస్త్ ద్వారా బాగా ఫేమస్ అయిన అనసూయ, ఆషో పాపులరిటీతో బాగా సంపాదించిందని టాక్. ఆస్తులను బాగా పోగేసిన అనసూయ ఆ మధ్య ఇన్కమ్ టాక్స్ ఎగొట్టిందనే పుకార్లు కూడా వినిపించాయి. ఐటి అధికారుల సోదాలు కూడా జరిగాయంటూ వార్తలు వినిపించాయి. సినిమాల్లో ఫుల్ బిజీగా మారిన అనసూయ జబర్దస్త్ కి గుడ్ బై చెప్పి ప్రస్తుతం ఓన్లీ సినిమాలు అంటూ అటు పరభాషా చిత్రల్లోను నటిస్తూ బాగానే సంపాదిస్తోంది. అలా అమ్మడికి ఏకంగా 25 కోట్ల ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. యాంకర్ సుమ తరువాత తెలుగు ఇండస్ట్రీలో బాగా ఆస్తులు పోగేసింది అనసూయనే అంటూ టాక్ కూడా వినిపిస్తోంది.
దాదాపు 8 కోట్ల విలువ చేసే ఒక ఇల్లు జూబ్లీహిల్స్ లో అనసూయ కు ఉందట, అంతే కాకుండా 2.5 కోట్లు విలువ చేసే రెండు కార్లు ఉన్నాయట. ఇక మిగతా ఆస్తులన్నీ కలిపి సుమారుగా 25 కోట్లకు పైనే అమ్మడి ఆస్తుల చిట్టా తేలింది. సంవత్సరానికి సుమారు 2 నుండి 3 కోట్లు అనసూయ సంపాదిస్తోంది మరి. అందరూ పెళ్లికి ముందు కెరీర్ పీక్స్ లో ఉండి పెళ్లయ్యాక డల్ అవుతుంది అదేంటో అనసూయ కు మాత్రం పెళ్లయ్యాక కెరీర్ మంచి స్వింగ్ లో ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…