ఏపీలోని ఓటర్ల నమోదు చేసుకోవడానికి కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని ప్రకటించింది. 18 ఏళ్లు పైబడిన వారు ఓటు నమోదు చేసుకోవడానికి ఎలక్షన్ కమిషన్ అవకాశం కలిపిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కె.విజయానంద్ ప్రకటన విడుదల చేశారు. ప్రతి ఒకరు ఓటు కోసం దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమం ఆగస్టు 9 నుంచి అక్టోబర్ 31 వరుకు జరగనుంది. నవంబర్ 1న జాబితాను విడుదల చేస్తారు. నవంబర్ 30 వరకు అభ్యంతరాలు ఉంటే చెప్పవచ్చనని ప్రకటనలో తెలిపారు.
పోలింగ్ కేంద్రాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఓటరు నమోదు కార్యక్రమంలో పాల్గోనవచ్చు. ఏదైనా మార్పులు, చేర్పులున్నా సరిచేసుకోవచ్చు. http://www.nvsp.in వెబ్ సైట్ ద్వారా కానీ ఓటర్ హెల్ప్లైన్ అనే మొబైల్ యాప్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. డిసెంబర్ 20 నాటి వరుకు అభ్యంతరాల పరిశీలించి జనవరి 5న తుది ఓటర్ల జాబితా విడుదల చేస్తారు
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…