ఏపీలోని ఓటర్ల నమోదు చేసుకోవడానికి కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని ప్రకటించింది. 18 ఏళ్లు పైబడిన వారు ఓటు నమోదు చేసుకోవడానికి ఎలక్షన్ కమిషన్ అవకాశం కలిపిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కె.విజయానంద్ ప్రకటన విడుదల చేశారు. ప్రతి ఒకరు ఓటు కోసం దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమం ఆగస్టు 9 నుంచి అక్టోబర్ 31 వరుకు జరగనుంది. నవంబర్ 1న జాబితాను విడుదల చేస్తారు. నవంబర్ 30 వరకు అభ్యంతరాలు ఉంటే చెప్పవచ్చనని ప్రకటనలో తెలిపారు.
పోలింగ్ కేంద్రాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఓటరు నమోదు కార్యక్రమంలో పాల్గోనవచ్చు. ఏదైనా మార్పులు, చేర్పులున్నా సరిచేసుకోవచ్చు. http://www.nvsp.in వెబ్ సైట్ ద్వారా కానీ ఓటర్ హెల్ప్లైన్ అనే మొబైల్ యాప్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. డిసెంబర్ 20 నాటి వరుకు అభ్యంతరాల పరిశీలించి జనవరి 5న తుది ఓటర్ల జాబితా విడుదల చేస్తారు
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…