Prabhas-Project K: ప్రాజెక్ట్ ‘కె’ నుంచి మరో అప్ డేట్..! విడుదల తేదీ ఖరారు..!
Prabhas-Project K: నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్, దీపికా పదుకొణె తొలిసారి కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. అశ్విన్ దత్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ప్రభాస్, దీపిక జంటగా ఇటీవల హైదరాబాద్ లో షెడ్యూల్ పూర్తయింది.
దీంతో పాటు మరో షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది. మొత్తం రెండు షెడ్యూల్ లను పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో అంటే మరో రెండు రోజుల్లో సినిమా షూటింగ్ ని పునఃప్రారంభించనున్నారు. పరిస్థితులు సహకరిస్తే ఈ నెలాఖర్లో కొత్త షెడ్యూల్ను ఆరంభించాలనే ఆలోచనలో ఉన్నట్లు నిర్మాత తెలిపాడు.
ఈ సినిమాకు ప్రాజెక్ట్ ‘కె’ అనే టైటిల్ ను ఖరారు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఎప్పుడు విడుదల చేస్తారో తెలిసిపోయింది.
వచ్చే ఏడాది (2023) వేసవిలో ఈ సినిమాను విడుదల చేసేందకు లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రాజెక్ట్ కె నిర్మాత అశ్విన్ దత్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఇక ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా.. ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘రాధే శ్యామ్’ ఈ నెల సంక్రాంతి రోజున విడుదల కావాల్సి ఉండగా. కొన్ని కారణాల వల్ల వాయిదా వేయాల్సి వచ్చింది. రాధాకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా కనిపించనున్న విషయం తెలిసిందే.
దేశవ్యాప్తంగా ఈ ఏడాది వేసవి తీవ్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు తూర్పు, మధ్య, ద్వీపకల్ప ప్రాంతాల్లో…
నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలామందికి సవాలుగా మారింది. జిమ్కి వెళ్లాలని అనుకున్నా సమయం లేకపోవడం, పని ఒత్తిడి…
వేసవి ఎండలు తీవ్రంగా పెరుగుతున్న కొద్దీ శరీరాన్ని చల్లబరచే సహజ ఆహారాలపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. ఈ క్రమంలో సబ్జా…
కడప జిల్లాలో సంచలనం రేపిన ఓ హత్యాయత్నం కేసు తాజాగా వెలుగులోకి వచ్చింది. దాంపత్య కలహాలు తీవ్రరూపం దాల్చడంతో భర్తను…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘కొరియన్ కనకరాజు’పై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. హారర్…
వరుస పరాజయాలతో కొంత వెనుకబడిన యువ హీరో నితిన్, ఈసారి హిట్ ట్రాక్లోకి రావాలనే లక్ష్యంతో కొత్త ప్రాజెక్ట్ను ఎంపిక…