ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. సీఎం జగన్ రేపు ఢిల్లీ పర్యటించాల్సి ఉంది. అయితే ఢిల్లీ లోని ముఖ్యనేతల అపాయింట్మెంట్ ఖరారు అవ్వకపోవడంతో రేపటి పర్యటన వాయిదా వేసుకున్నారు సీఎం జగన్.
అయితే తదుపరి ఎప్పుడు వెళ్తారు అనేదానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ ఖరాయయిన తరువాతనే ఆయన ఢిల్లీ వెళ్లాలని యోచిస్తున్నట్లు సమాచారం. రాబోయే వారం రోజుల్లో సీఎం జగన్ ఢిల్లీ వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. రేపు ఢిల్లీ వెళ్లాలని భావించిన జగన్ కానీ కేంద్ర మంత్రుల షెడ్యూల్ బిజీగా ఉండటంతో ఆయన తన పర్యటన వాయిదా వేసుకోవాల్సి వచ్చింది.
తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…
టాలీవుడ్లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…
టాలీవుడ్లో క్లాసిక్గా నిలిచిన ‘శివ’ సినిమా గురించి మరో ఆసక్తికర విషయాన్ని నటుడు జేడీ చక్రవర్తి వెల్లడించారు. ప్రస్తుతం తన…
తెలంగాణలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. బాల్య వివాహాన్ని అడ్డుకోవడానికి…
కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందు నుంచే సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసే పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్కు దూరమైన కల్వకుంట్ల కవిత, తన రాజకీయ ప్రయాణాన్ని…