ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. సీఎం జగన్ రేపు ఢిల్లీ పర్యటించాల్సి ఉంది. అయితే ఢిల్లీ లోని ముఖ్యనేతల అపాయింట్మెంట్ ఖరారు అవ్వకపోవడంతో రేపటి పర్యటన వాయిదా వేసుకున్నారు సీఎం జగన్.
అయితే తదుపరి ఎప్పుడు వెళ్తారు అనేదానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ ఖరాయయిన తరువాతనే ఆయన ఢిల్లీ వెళ్లాలని యోచిస్తున్నట్లు సమాచారం. రాబోయే వారం రోజుల్లో సీఎం జగన్ ఢిల్లీ వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. రేపు ఢిల్లీ వెళ్లాలని భావించిన జగన్ కానీ కేంద్ర మంత్రుల షెడ్యూల్ బిజీగా ఉండటంతో ఆయన తన పర్యటన వాయిదా వేసుకోవాల్సి వచ్చింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…