Ashish Vidyarthi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో విలన్ పాత్రలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు ఆశిష్ విద్యార్థి ఒకరు. ఇలా పలు సినిమాలలో విలన్ పాత్రలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈయన గత కొద్దిరోజుల క్రితం రూపాలి అనే ఫ్యాషన్ ఎంటర్ ప్రేన్యూయర్ ను వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.
ఈ విధంగా 57 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఆశిష్ విద్యార్థి 33 సంవత్సరాలు కలిగినటువంటి యువతిని రెండవ వివాహం చేసుకోవడంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో సంచలనగా మారింది. దీంతో చాలా మంది నేటిజన్స్ లేటు వయసులో ఘాటు ప్రేమలు ఏంటి అంటూ పెద్ద ఎత్తున విమర్శలు కురిపించారు.
అయితే ఈ విమర్శలపై స్పందించినటువంటి ఈయన పెళ్లి అనేది కేవలం శారీరక సుఖం కోసం మాత్రమే కాదని ఒక వ్యక్తికి జీవితాంతం ఒక తోడు అంటూ విమర్శలను తెప్పి కొట్టారు.అయితే ఇలా లేటు వయసులో పెళ్లి చేసుకున్నటువంటి ఆశిష్ విద్యార్థి తాజాగా హనీమూన్ వెళ్లినట్టు తెలుస్తుంది. ఇలా ఈ జంట హనీమూన్ కోసం ఇండోనేషియా వెళ్లడమే కాకుండా అందుకు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు.
వీరి హనీమూన్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నేటిజన్స్ ముసలోడికి దసరా పండుగ అంటే ఇదే కాబోలు అంటూ పెద్ద ఎత్తున వీరి పై ట్రోల్ చేస్తున్నారు. అలాగే పలువురు వీరికి మద్దతు తెలుపుతున్నారు. ప్రస్తుతం వీరి హనీమూన్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…