Ashu Reddy: ముద్దిస్తా అంటూ యాంకర్ రవికి బంపర్ ఆఫర్ ఇచ్చిన అషు రెడ్డి .. వీడియో వైరల్!
Ashu Reddy: సాధారణంగా సోషల్ మీడియాలో ఎంతో ట్రెండ్ అవుతున్న పాటలకు డాన్స్ చేస్తూ ఆ డాన్స్ వీడియోలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకోవడం చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఎన్నో ట్రెండింగ్ లో ఉన్న పాటలకు లెక్కలేనన్ని వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉన్నాయి.
ఈ క్రమంలోనే ప్రస్తుతం పల్సర్ బండి ఎక్కి అనే పాట బాగా ట్రెండ్ అవుతున్న విషయం మనకు తెలిసిందే.
శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో గాజువాక బస్ కండక్టర్ ఝాన్సీ ఈ పాటకు అదిరిపోయే స్టెప్పులు వేయడంతో ఈ పాట మరింత ఫేమస్ అయ్యింది.అప్పటినుంచి ఈ పాటకు ఎంతోమంది డాన్సులు చేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు.
ఇకపోతే ఈ పాటకు బిగ్ బాస్ బ్యూటీ ఆషు రెడ్డి అద్భుతమైన స్టెప్పులు వేస్తూ డాన్స్ చేశారు. ప్రస్తుతం ఈ డాన్స్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ముద్దుగుమ్మ అద్భుతమైన స్టెప్పులతో డాన్స్ ఇరగదీసారు అని చెప్పాలి.ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతో మంది నెటిజన్ లు తమదైన శైలిలో ఈ వీడియో పై స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియా ద్వారా ఎంతో గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె డబ్స్మాష్ వీడియోలు ద్వారా గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక ఈమెకు జూనియర్ సమంత అనే ట్యాగ్ రావడంతో మరింత పాపులర్ అయ్యారు. ఇదే పాపులారిటీతో ఏకంగా రెండుసార్లు బిగ్ బాస్ వెళ్లొచ్చిన ఈమె ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలు, పలు యూట్యూబ్ వీడియోలతో ఎంతో బిజీగా గడుపుతూ అభిమానులను సందడి చేస్తున్నారు.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…