Bahubali:దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం బాహుబలి ఈ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమ స్థాయి ఏంటో ప్రపంచానికి తెలియజేశారు. జక్కన్న. ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ప్రభాస్ అనంతరం పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నారు.
ఇక ఈ కార్యక్రమానికి బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కస్యప్ హాజరయ్యారు. ఇక ఆ ఫిలిం ఫెస్టివల్ లో ఎంపిక చేసిన సినిమాలను ప్రదర్శిస్తున్న సమయంలో ఆడియన్స్ లో కొంతమంది ‘బాహుబలి’ అని అరుస్తున్నారు. మొదటిగా ఒక సినిమా ప్రదర్శించే ముందు యాడ్ ప్లే చేశారు. ఆ సమయంలోను పెద్ద ఎత్తున బాహుబలి అంటూ అరుపులువినిపించాయి ఇలా ఒకసారి కాదు ఏకంగా నాలుగు సార్లు అరుపులు వినిపించాయి.
ఇక ఈ సినిమా వచ్చి కొన్ని సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇంకా ఈ సినిమాకు ఏమాత్రం క్రేజ్ తగ్గలేదని తెలుస్తోంది. ఇండియన్ ఆడియన్స్ మాత్రం కాదు, ఇంటర్నేషనల్ ఆడియన్స్ కూడా బాహుబలిని ఇంకా గుర్తుపెట్టుకునే ఉన్నారు. ప్రస్తుతం స్విజర్లాండ్ న్యూచాటెల్లో ‘న్యూచాటెల్ ఇంటర్నేషనల్ ఫెంటాస్టిక్ ఫిలిం ఫెస్టివల్’ (NIFFF) జరుగుతుంది.
ఈ క్రమంలోని ఇందుకు సంబంధించిన వీడియోని ఈయన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ దర్శకుడు రాజమౌళికి ట్యాగ్ చేశారు. ఈ వీడియోని షేర్ చేసిన ఈయన రాజమౌళి అండ్ ఆయన సినిమా పై ఇక్కడ చాలా ప్రేమ చూపిస్తున్నారు. ఆయన గనుక ఒక్కసారి ఇక్కడికి వస్తే అందరూ ఎంతో ఆనంద పడతారు. రాజమౌళి మీరు నిజమైన రాక్ స్టార్ అంటూ కామెంట్ చేశారు.దీంతో రాజమౌళి రియాక్టర్ థాంక్స్ చెప్పగా ప్రభాస్ అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…