స్వర్గీయ ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా తీసిన రెండు సినిమాలలో నటించారు నందమూరి బాలకృష్ణ. అయితే ఆ రెండు చిత్రాలు బాక్సాపీస్ వద్ద యావరేజ్ టాక్ తెచ్చుకున్నాయి. కమర్షియల్ గా ఈ రెండు చిత్రాలు పరాజయం పాలయ్యాయి. అయితే మరోసారి బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా పుస్తకం రాసేందుకు సిద్దమయ్యారు.
ఈరోజు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు బాలయ్య. ఈ నేపద్యంలో అయన తండ్రి ఎన్టీఆర్ తో ఉన్న మధుర జ్థాపకాలను గుర్తుచేసుకుంటూ. తాను ఎన్టీఆర్ పై పుస్తకం రాస్తానని, నెక్స్ట్ తరం గుర్తుండేలా..వారు అనుసరించేలా పుస్తకం రాస్తాను. ప్రభుత్వం ఎన్టీఆర్ జీవిత కథలోని అంశాలను పాఠ్యపుస్తకాల్లో పెట్టాలని డిమాండ్ చేశారు బాలకృష్ణ. ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో “అఖండ” చిత్రంలో నటిస్తున్నారు బాలకృష్ణ. ఇటీవలే విడుదలైన అఖండ టీజర్ కు భారీ స్పందన వచ్చింది.
కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…
సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్కాస్ట్లో మరోసారి తనదైన స్టైల్లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…
తెలుగు సినీ పరిశ్రమపై ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే నటుడు జేడీ చక్రవర్తి తాజాగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.…
సినిమా రంగంలో నటీనటుల కష్టాలు, అంకితభావం గురించి తరచూ వినిపిస్తుంటుంది. అయితే కొంతమంది స్టార్ హీరోయిన్లు తమ పనిపై చూపించే…