డిసెంబర్ 8న కొన్ని రైతు సంఘాలు భారత్ బంద్ ప్రకటించిన విషయం తెలిసిందే.. అయితే ఈ భారత్ బంద్ కు టిఆర్ఎస్ పార్టీ మద్దతు ప్రకటించింది. ఈ నేపద్యంలో టిఆర్ఎస్ పార్టీని తప్పు పట్టారు తెలంగాణ రాష్ట్ర బారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ భారత్ బంద్ కు టిఆర్ఎస్ పార్టీ మద్దతు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.
అసలు రైతుల గురించి మాట్లాడే హక్కు టిఆర్ఎస్ కు లేదని అన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీలలో మీ పార్టీ నాయకులను నియమించుకుని రైతులకు అన్యాయం చేస్తున్నారు. దళారులతో కుమ్మక్కై గిట్టుబాటు ధర రాకుండా చేస్తున్నారని, అసలు మార్కెట్ కమిటీలను రద్దు చేయాలనీ, ఈ నిర్వహణ మొత్తం రైతు సంఘాలకే అప్పజెప్పాలని అయన సూచించారు.
సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ఇటీవల తన వ్యాఖ్యలపై చెలరేగిన వివాదానికి స్పందిస్తూ కీలక వివరణ ఇచ్చారు. రామాయణం, హిందూ…
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…