తెలుగు టీవీ చరిత్రలో కామెడీ ఓరియెంటెడ్ షోలు ఎన్ని వచ్చినా.. ఈటీవీలో ప్రసారం అవుతున్న జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ ను టీఆర్పీలో అందుకోలేదనే చెప్పాలి. ఇటీవల కాలంలో ‘ఈటీవీ’లో ప్రసారమయ్యే ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’కూడా అదే రేంజ్ లో దూసుకుపోతోంది.
దీనికి సంబంధించి ఓ ప్రోమో విడుదల చేశాడు. ఈ షోలో ‘జబర్దస్త్’, ‘ఎక్స్ట్రా జబర్దస్త్’, ‘ఢీ’ కంటెస్టెంట్లకు అవార్డులు ప్రకటించారు. ఈ క్రమంలో అవార్డు అందుకున్న తర్వాత స్వరూప్ మాట్లాడారు. కార్యక్రమ వేదికపై తన జీవిత ప్రయాణాన్ని గుర్తుచేసుకుని శాంతి స్వరూప్ భావోద్వేగానికి లోనయ్యారు.
2001లో తాను ఈ కెరీర్ కు వచ్చానని.. తాను ప్రారంభంలో ఎన్నో ఇబ్బందులు పడ్డానని.. కనీసం తినడానికి కూడా డబ్బుల లేకుండా ఉన్నానన్నాడు. డబ్బుల్లేక అరటి పండ్లు తిని పడుకునేవాడినని కన్నీటి పర్యంతమయ్యారు. ఆలయంలో ప్రసాదం తింటూ.. పొట్ట నింపుకున్నానన్నాడు. ఆ సంగతి మా ఇంట్లో ఎప్పుడూ ప్రస్తావించలేదు. పది రూపాయలుంటే అప్పుడు నాకు అది పదివేలతో సమానం.
రూ.10 పెట్టి అరటి పండ్లు కొనుక్కుని, వాటినే తిని నిద్రపోయేవాడ్ని. 2007లో మా నాన్న అంత్యక్రియలకూ నా దగ్గర డబ్బులేదు. రూ.2 వేలు అప్పు చేశా. ఇప్పుడు నా నాలుగు వేళ్లు నోట్లోకి వెళ్తున్నాయంటే దానికి కారణం ఆది అంటూ చెప్పుకొచ్చాడు. తాను చనిపోయేటప్పుడూ ఆది పేరు తలచుకొని చపోతానంటూ.. భావోద్వేగానికి గురయ్యాడు. ఇక ఈ ప్రో
భారతీయ సంప్రదాయ వైద్యంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వేప ఆకులు, పువ్వులు, బెరడు, గింజలను అనేక…
దేశవ్యాప్తంగా ఇటీవల సిజేరియన్ ప్రసవాలకు సంబంధించిన కొన్ని ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. రాజస్థాన్లోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం…
జూన్ నెలలో గ్రహాల సంచారాలు జ్యోతిష్య పరంగా ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా జూన్ 17న చంద్రుడు కర్కాటక రాశిలోకి…
తమిళ సినీ దిగ్గజ దర్శకుడు భారతీరాజా మరణంతో ఆయన సినీ ప్రయాణానికి సంబంధించిన అనేక ఆసక్తికర అంశాలు మరోసారి వెలుగులోకి…
పుదుచ్చేరిలోని ఒక ప్రముఖ హోటల్లో జరిగిన సంఘటన వినియోగదారుల హక్కులపై మరోసారి చర్చకు దారి తీసింది. చికెన్ బిర్యానీ ఆర్డర్…
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి భారీ చర్చకు దారి తీస్తోంది. ఇటీవల రాయదుర్గంలో ప్రభుత్వ భూములకు ఎకరాకు రికార్డు…