తెలుగు టీవీ చరిత్రలో కామెడీ ఓరియెంటెడ్ షోలు ఎన్ని వచ్చినా.. ఈటీవీలో ప్రసారం అవుతున్న జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ ను టీఆర్పీలో అందుకోలేదనే చెప్పాలి. ఇటీవల కాలంలో ‘ఈటీవీ’లో ప్రసారమయ్యే ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’కూడా అదే రేంజ్ లో దూసుకుపోతోంది.
దీనికి సంబంధించి ఓ ప్రోమో విడుదల చేశాడు. ఈ షోలో ‘జబర్దస్త్’, ‘ఎక్స్ట్రా జబర్దస్త్’, ‘ఢీ’ కంటెస్టెంట్లకు అవార్డులు ప్రకటించారు. ఈ క్రమంలో అవార్డు అందుకున్న తర్వాత స్వరూప్ మాట్లాడారు. కార్యక్రమ వేదికపై తన జీవిత ప్రయాణాన్ని గుర్తుచేసుకుని శాంతి స్వరూప్ భావోద్వేగానికి లోనయ్యారు.
2001లో తాను ఈ కెరీర్ కు వచ్చానని.. తాను ప్రారంభంలో ఎన్నో ఇబ్బందులు పడ్డానని.. కనీసం తినడానికి కూడా డబ్బుల లేకుండా ఉన్నానన్నాడు. డబ్బుల్లేక అరటి పండ్లు తిని పడుకునేవాడినని కన్నీటి పర్యంతమయ్యారు. ఆలయంలో ప్రసాదం తింటూ.. పొట్ట నింపుకున్నానన్నాడు. ఆ సంగతి మా ఇంట్లో ఎప్పుడూ ప్రస్తావించలేదు. పది రూపాయలుంటే అప్పుడు నాకు అది పదివేలతో సమానం.
రూ.10 పెట్టి అరటి పండ్లు కొనుక్కుని, వాటినే తిని నిద్రపోయేవాడ్ని. 2007లో మా నాన్న అంత్యక్రియలకూ నా దగ్గర డబ్బులేదు. రూ.2 వేలు అప్పు చేశా. ఇప్పుడు నా నాలుగు వేళ్లు నోట్లోకి వెళ్తున్నాయంటే దానికి కారణం ఆది అంటూ చెప్పుకొచ్చాడు. తాను చనిపోయేటప్పుడూ ఆది పేరు తలచుకొని చపోతానంటూ.. భావోద్వేగానికి గురయ్యాడు. ఇక ఈ ప్రో
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…