తెలుగు టీవీ చరిత్రలో కామెడీ ఓరియెంటెడ్ షోలు ఎన్ని వచ్చినా.. ఈటీవీలో ప్రసారం అవుతున్న జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ ను టీఆర్పీలో అందుకోలేదనే చెప్పాలి. ఇటీవల కాలంలో ‘ఈటీవీ’లో ప్రసారమయ్యే ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’కూడా అదే రేంజ్ లో దూసుకుపోతోంది.
దీనికి సంబంధించి ఓ ప్రోమో విడుదల చేశాడు. ఈ షోలో ‘జబర్దస్త్’, ‘ఎక్స్ట్రా జబర్దస్త్’, ‘ఢీ’ కంటెస్టెంట్లకు అవార్డులు ప్రకటించారు. ఈ క్రమంలో అవార్డు అందుకున్న తర్వాత స్వరూప్ మాట్లాడారు. కార్యక్రమ వేదికపై తన జీవిత ప్రయాణాన్ని గుర్తుచేసుకుని శాంతి స్వరూప్ భావోద్వేగానికి లోనయ్యారు.
2001లో తాను ఈ కెరీర్ కు వచ్చానని.. తాను ప్రారంభంలో ఎన్నో ఇబ్బందులు పడ్డానని.. కనీసం తినడానికి కూడా డబ్బుల లేకుండా ఉన్నానన్నాడు. డబ్బుల్లేక అరటి పండ్లు తిని పడుకునేవాడినని కన్నీటి పర్యంతమయ్యారు. ఆలయంలో ప్రసాదం తింటూ.. పొట్ట నింపుకున్నానన్నాడు. ఆ సంగతి మా ఇంట్లో ఎప్పుడూ ప్రస్తావించలేదు. పది రూపాయలుంటే అప్పుడు నాకు అది పదివేలతో సమానం.
రూ.10 పెట్టి అరటి పండ్లు కొనుక్కుని, వాటినే తిని నిద్రపోయేవాడ్ని. 2007లో మా నాన్న అంత్యక్రియలకూ నా దగ్గర డబ్బులేదు. రూ.2 వేలు అప్పు చేశా. ఇప్పుడు నా నాలుగు వేళ్లు నోట్లోకి వెళ్తున్నాయంటే దానికి కారణం ఆది అంటూ చెప్పుకొచ్చాడు. తాను చనిపోయేటప్పుడూ ఆది పేరు తలచుకొని చపోతానంటూ.. భావోద్వేగానికి గురయ్యాడు. ఇక ఈ ప్రో
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…