కరోనా మహమ్మారి కారణంగా ప్రతీ ఒక్కరు ఎంతో కొంత ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తున్నారు. ఎక్కువగా రోగనిరోధక శక్తిని పెంచే పండ్లను, డ్రై ఫ్రూట్స్ ను తీసుకుంటున్నారు. వాటిని అంతక ముందు చాలా తక్కువ మంది తీసుకునే వారు. ఇప్పడు ప్రతీ ఒక్కరు తీసుకోక తప్పడం లేదు. దీనితో ఇప్పుడు పండ్లకి మంచి డిమాండ్ ఏర్పడింది. అందులో ఎక్కువగా జమపండుకు గిరాకీ బాగా పెరిగిపోయింది. జామ పండులో ఎక్కువగా విటమిన్ సీ ఉంటుంది.
ఇది పండ్ల చిగుళ్లకు ఎక్కువగా ఉపయోగపడుతుంది. అయితే జామపండ్లు మాత్రమే కాదు జామ ఆకులతో కూడా ఎన్నో ప్రయోజనాలున్నాయి. జామ ఆకులతో టీ కూడా తయారు చేయవచ్చు. పండ్ల ఆకుల రసం తాగితే బ్లడ్ షుగర్ కంట్రోల్ లో ఉంటుంది.
జుట్టు పెరుగుదల, పొడవు, అందాన్ని పెంచడానికి జుట్టు మీద జామ ఆకుల నీటిని కూడా ఉపయోగించవచ్చు. శుభ్రమైన నీటిలో ఆకులను కడిగి.. ఒక పాత్రలో ఒక లీటరు నీళ్లతో వాటిని తీసుకొని రెండు నిమిషాల పాటు మరిగించాలి. తర్వాత నీటిని చల్లార్చి .. వాటిని మరో గిన్నెలో తీసుకొని కలర్ బ్రష్ సహాయంతో మూలాల నుండి జుట్టు చివరల వరకు అప్లై చేయండి.
తర్వాత చేతులతో తలను ఐదు నిమిషాలు మసాజ్ చేస్తే.. జుట్టు రాలిపోయే సమస్య తగ్గిపోతుంది. అంతే కాకుండా ఉల్లిపాయలతో కూడా తీసుకోవచ్చు. అదెలా అంటే.. జామ ఆకులను, ఉల్లిపాయలను పేస్ట్ చేసి జుట్టుకు పట్టించి ఐదు నిమిషాలు మసాజ్ చేయాలి. తర్వాత స్నానం చేసేటప్పుడు షాంప్ తో శుభ్రంగా చేయాలి. తర్వాత రెండు మూడు రోజులకు ఫలితం మనకు కనపడుతుంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…