గోళ్లను పెంచుకోవడం అంతే కొంతమందికి ఇష్టం. వాటిని పెంచుకొని ఫ్యాషన్ గా రంగు వేసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. మరికొంతమందికి గోళ్లను ఎక్కువగా పెంచుకోవడం అసలు ఇష్టం ఉండదు. ఆటలో అయినా.. పాఠశాలకు వెళ్లే సమయంలో గోళ్లు కత్తిరించుకోవాలని సలహా ఇస్తారు. లేదంటే గోళ్లు పెంచుకున్న వాళ్లను టీచర్ చూసి మందలిస్తుంది. గోళ్లు తీసుకోవాలని హెచ్చరిస్తుంది. అందుకే ఇలా గోళ్లు తీసుకుంటారు.
అయితే ఇలా గోళ్లు కత్తిరించడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య సంరక్షణ నిపుణులు చెబుతున్నారు. గోళ్లను కత్తిరించడం ద్వారా చేతులు శుభ్రంగా ఉంటాయని అంటున్నారు.
ఎప్పటికప్పుడు గోళ్లు కట్ చేసుకోవద్దని మన పెద్ద వాళ్లు చెబుతారు. అది పాత కాలం నుంచి వస్తున్న పద్ధతి.
వాళ్లు ఇలా చెప్పడం వెనుక పెద్ద కథే ఉంది. ముఖ్యంగా రెండు కారణాలు కనిపిస్తాయి. అప్పట్లో లైట్లు ఉండవు కాబట్టి.. గోళ్లు కత్తిరించుకోకూడదని అంటుంటారు.
దీపం వెలుగులో వస్తువులు కనిపించవు కావునా.. గోళ్లు కత్తిరించడానికి పదునైన వస్తువులు ఉపయోగించాల్సి రావడమే ఇందుకు కారణం అవుతుంది. క్షుద్రపూజలు చేసేటప్పుడు విరిగిన గోరు లేదా ఒక వ్యక్తిలో ఏదో భాగం కావాల్సి ఉంటుందనే నమ్మకం ఉంది. అందుకని రాత్రిపూట కత్తిరించాక గోళ్లు నేల మీద కనపడితే క్షద్రపూజలు చేసేవారని.. వాటిని తీసుకొని హాని చేస్తారనే భయపడేవారు.
ఈ కారణంగా.. రాత్రి జనాలు గోళ్లు తీసుకోవడం చేసేవారు కాదు. అయితే కాలం మారినా.. టెక్నాలజీ దూసుకుపోతున్నా.. ఆ పాత నిబంధనలనే జనాలు పాటిస్తున్నారు. మరోవైపు జ్యోతిషం ప్రకారం కూడా రాత్రిపూట గోళ్లు తీసుకోవడంతోపాటు, మంగళ, శుక్ర వారాల్లో గోళ్లు తీసుకోవద్దని కొందరు చెబుతున్నారు. అంతేకాకుండా.. గోళ్లను నోటితో కట్ చేసుకోకూడదని కూడా చెబుతున్నారు.
తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నటుడు Raja Ravindra మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి…
వంట గ్యాస్ సరఫరా సమస్యలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. గ్యాస్ సిలిండర్ బుక్ చేసినప్పటికీ సమయానికి అందక వినియోగదారులు ఇబ్బందులు…
తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా వినోదాత్మక చిత్రం ‘పాపం ప్రతాప్’ విభిన్నమైన కథతో ఆకట్టుకోవాలని ప్రయత్నించినా, ఆశించిన…
తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన ప్రయాణం చేసిన నటుల్లో జేడీ చక్రవర్తి ఒకరు. నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా, సంగీతంపై…
లోక్సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ధార్మిక అంశం చర్చకు దారితీసింది. జనసేన పార్టీ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ఇటీవల శ్రీరాముడిపై చేసిన…