Aswini: ప్రస్తుతం ప్రసారమవుతున్నటువంటి బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్నటువంటి అశ్విని వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టిన సంగతి మనకు తెలిసిందే. ఇలా ఐదు వారాల తర్వాత వైల్డ్ కార్డు ద్వారా బిగ్ బాస్ లోకి అడుగుపెట్టినటువంటి ఈమె తన ఆటతీరుతో పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇకపోతే తాజాగా అశ్వినికి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
అశ్విని నటిగా ఇదివరకు పలు సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటించి ప్రేక్షకులను మెప్పించిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈమె పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాల్లో కూడా చిన్న పాత్రలో నటించారు. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో పవన్ కళ్యాణ్ తనతో ఎలా ఉండేవారో చెబుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సంచలనంగా మారాయి.
ఈ సందర్భంగా అశ్విని మాట్లాడుతూ ఈ సినిమా షూటింగ్ సమయంలో తాను పవన్ కళ్యాణ్ సార్ కేరవాన్ లోనే ఎక్కువగా ఉండే దానిని తెలిపారు. పవన్ కళ్యాణ్ గారికి బోర్ కొట్టిన ప్రతిసారి నన్ను కేరవాన్ లోకి పిలిపించుకొని మంచి పాట పాడమ్మా అంటూ నాతో పాట పాడించుకునేవారని ఇక ఆయన తీసుకునే స్నాక్స్ ఫుడ్ కూడా నేను కూడా తినేదానినని ఎక్కువగా తనతో పాటే కారవాన్ ఉండే దానిని అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
నాతో పాట పాడించుకునేవారు…
ఇక ఈ సినిమాలో ఆడెవడన్న ఈడెవ్వడన్నా అనే పాట దాదాపు 800 మందితో షూట్ చేస్తున్నారు. ఆ సమయంలో నేను కారులోనే ఉండిపోయాను చాలా ఆలస్యం అవ్వడంతో నన్ను తిడతారని చాలా భయపడ్డాను అప్పటికే కో డైరెక్టర్ నన్ను బాగా తిట్టారని ఆలస్యంగా అక్కడికి వెళ్లడంతో పవన్ కళ్యాణ్ గారు నన్ను ఏమీ అనకుండా నువ్వేమీ కంగారు పడకు చిల్ అవ్వు అంటూ మాట్లాడారని అశ్విని తెలిపారు. ఇలా పవన్ కళ్యాణ్ గారు మంచి మనసు చూసి అందరూ ఆయనని దేవుడితో సమానంగా భావిస్తారు అంటూ ఈయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం సంచలనంగా మారాయి.
తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నటుడు Raja Ravindra మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి…
వంట గ్యాస్ సరఫరా సమస్యలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. గ్యాస్ సిలిండర్ బుక్ చేసినప్పటికీ సమయానికి అందక వినియోగదారులు ఇబ్బందులు…
తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా వినోదాత్మక చిత్రం ‘పాపం ప్రతాప్’ విభిన్నమైన కథతో ఆకట్టుకోవాలని ప్రయత్నించినా, ఆశించిన…
తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన ప్రయాణం చేసిన నటుల్లో జేడీ చక్రవర్తి ఒకరు. నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా, సంగీతంపై…
లోక్సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ధార్మిక అంశం చర్చకు దారితీసింది. జనసేన పార్టీ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ఇటీవల శ్రీరాముడిపై చేసిన…