Movie News

బిగ్ బాస్ హౌస్ లో మల్టీపుల్ ట్రాక్స్ నడుస్తున్నాయి.. ఇదే ప్రూఫ్.. ప్రోమో వైరల్..

బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన 19 మంది కంటెస్టెంట్లలో ఒక్కసారిగా బయట ప్రపంచం చూసినంత పనైంది. ఎందుకు ఇలా అంటారా.. అదేనండి.. శనివారం, ఆదివారం రోజున నాగార్జున కంటెస్టెంట్లతో మాటా ముచ్చట ఉంటుంది కదా. అయితే ఈ రోజు టెలికాస్ట్ కానున్న ఎపిసోడ్ కు సంబంధించి ప్రోమో ఒకటి బటయటకు వచ్చింది.

వాళ్లతో నాగార్జున మాట్లాడారు. ఒక్కసారిగా వాళ్లంతా సంతోషంతో ఉబ్బితబ్బైపోయారు. రావడమే ఆలస్యం.. ఎవరు హౌస్ లో కనపడుతున్నారు.. ఎవరూ ఆట ఆడటం లేదు అనేవి గమనించి వాళ్లకు చెప్పారు. అందులో మొదట హౌస్ లో మొదటి కెప్టెన్ అయిన సిరి గురించి మాట్లాడుతూ.. కంగ్రాట్స్ అంటూ ప్రశంసించారు. అందిరికంటే చాలా బాగా ఆడింది.. దెబ్బ కూడా తగిలిందంటూ సన్నీ నాగార్జునకు చెబుతుండగా.. ఆమెకు ఉన్న ఉత్సుకత నీకు కూడా ఉంటే బాగానే ఉండేది అంటూ నవ్వుకుంటూ.. సన్నీకి చురకలు అంటించారు నాగార్జున.

హౌస్ లో మల్టీపుల్ ట్రాక్స్ నడుస్తున్నాయంటూ.. ప్రియ చెప్పారు. బిగ్‌బాస్‌ షోకి వచ్చీరావడంతోనే తనకు పూలబాణం వేసిన లహరితో మాట్లాడుతూ.. నీ దగ్గరున్న రోజా పువ్వును వచ్చే వారమైనా ఎవరో ఒకరికి ఇస్తావని ఆశిస్తున్నానన్నాడు. బయట నుంచి ఎవరినైనా పంపించండి సార్ అంటూ లహరి అనగా.. అక్కడ ఉన్న మగాళ్ల పరువు పోయినట్లు అయింది.

తర్వాత లోబోను ఎంటర్ టైన్ మెంట్ ఆఫ్ ది హౌస్ అంటూ ప్రశంసించారు. చివరకు ఏంట్రా అది.. ప్రేక్షకులకు కొంచెం కనపడరా.. వన్ వీక్ అయిపోయిందిరా.. ఆట మొదలు పెట్టరా.. అంటూ షణ్ముఖ్ ను ఉద్దేశించి అన్నారు నాగార్జున. ఇలా హౌస్ మొత్తం జోష్ లో కనిపించింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

‘పసివాడి ప్రాణం’ నటుడు బాబు ఆంటోనీ లైఫ్ ఇలా మారిపోయింది!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…

18 hours ago

చూపు లేకపోయినా సంగీతంతో ప్రపంచాన్ని గెలిచిన వైకమ్ విజయలక్ష్మి!

చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…

18 hours ago

కురుక్షేత్ర యుద్ధానికి దూరంగా నిలిచిన మహా యోధులు వీరే..!

మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…

18 hours ago

కొత్త దంపతులు ముత్యాలు ధరిస్తే ఇంత మార్పా..? ముత్యాలపై నిపుణుల విశ్వాసం ఇదే!

భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…

18 hours ago

ఒకే రాశి వాళ్లు పెళ్లి చేసుకుంటే జీవితం ఎలా ఉంటుంది..? తెలుసుకుంటే ఆశ్చర్యమే!

వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…

19 hours ago

ఇంట్లో ఈ మొక్క ఉంటే చాలు అంటున్న వాస్తు నిపుణులు.. లక్ష్మీ కటాక్షం కలుగుతుందట!

హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…

19 hours ago