Bigg Boss 8: బుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న కార్యక్రమాలలో బిగ్ బాస్ కార్యక్రమం ఒకటి త్వరలోనే ఈ కార్యక్రమం తెలుగులో ఎనిమిదవ సీజన్ ప్రారంభం కాబోతుంది ఇప్పటికే 7 సీజన్లు ఎంతో విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం సెప్టెంబర్ మొదటివారంలో ప్రసారం కావడానికి సిద్ధమవుతుంది. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన లోగో ప్రోమో విడుదల చేశారు.
ఇక ఈ కార్యక్రమానికి ఈసారి కూడా హోస్టుగా నాగార్జున వ్యవహరించబోతున్నారు ఈయన మూడవ సీజన్ నుంచి ఇప్పటివరకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొనబోయే కంటెస్టెంట్లకు సంబంధించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.
తాజాగా కొందరి పేర్లు సోషల్ మీడియాలో బలంగా వినబడుతున్నాయి. ఈ కంటెస్టెంట్లు తప్పనిసరిగా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళబోతున్నారని తెలుస్తుంది. మరి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టబోయే కంటెస్టెంట్లు ఎవరు అనే విషయానికి వస్తే.. రాజ్ తరుణ్, ప్రభాస్ శీను, గాయత్రి గుప్తా, యాంకర్ వింధ్య, ఆస్ట్రాలజర్ వేణు స్వామి, యాంకర్ నిఖిల్, యూట్యూబర్ బం చిక్ బబ్లూ, డాన్సర్ శ్వేత నాయుడు, నటి దీపిక, సీరియల్ నటుడు ఇంద్రనీల్, కమెడియన్ సద్దాం, కమెడియన్ యాదమ్మ రాజు సీనియర్ నటి సన, కిరాక్ ఆర్పీ, యాంకర్ శివ పేర్లు వైరల్ అవుతున్నాయి.
నాగార్జున హోస్ట్…
ఇక ఈ 15 మందిలో ఆస్ట్రాలర్ వేణుస్వామికి అవకాశం వచ్చిన చివరిలో ఈ అవకాశాన్ని వదులుకున్నారని తెలుస్తుంది. అలాగే యాంకర్ విద్య కూడా ప్రస్తుతం వరుస కార్యక్రమాలలో బిజీగా ఉన్న తరుణంలో ఈమె కూడా ఈ కార్యక్రమం నుంచి తప్పుకున్నట్టు సమాచారం ఇక రాజ్ తరుణ్ కూడా ప్రస్తుతం వివాదాలలో ఉన్న నేపథ్యంలో ఈయనని హౌస్ లోకి తీసుకోవాలని ఆలోచన విరమించుకున్నారని తెలుస్తుంది.
వేసవి కాలంలో బయట నిలిపిన బైక్పై కూర్చుంటే సీటు వేడి ఎక్కువగా ఉండటం సాధారణమే. కానీ ఈ వేడి కేవలం…
ఎండబెట్టిన చేపలు, అంటే డ్రై ఫిష్, సాధారణంగా రుచికరమైన వంటకంగా మాత్రమే భావిస్తారు. కానీ పోషకాహార నిపుణుల ప్రకారం ఇవి…
ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో ప్రసిద్ధి చెందిన మురాది ఆంజనేయస్వామి ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమం తాజాగా నిర్వహించారు. ఈ సందర్భంగా…
భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధనఖడ్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ దేవాలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా…
తెలంగాణలోని సిద్దిపేట పట్టణం ఆదివారం రాత్రి భక్తి వాతావరణంలో తేలియాడింది. శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారు రథోత్సవం ఘనంగా నిర్వహించబడగా,…
వైశాఖ మాసంలోని శుక్ల పక్షంలో వచ్చే మోహిని ఏకాదశి హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన వ్రతాలలో ఒకటిగా భావించబడుతుంది. ఈ…