రాజ్యసభలో జరిగిన దాడి గురించి చైర్మన్ వెంకయ్య నాయుడు ఎంపీలపై త్వరలో చర్యలు తీసుకునే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అంతేకాక గత సంఘటన దృష్టిలో పెట్టుకొని చర్యల అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ బాధ్యతను ప్రివిలేజ్ కమిటీ అప్పగిస్తారని తెలుస్తోంది. మీడియా ప్రతినిధులకు అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ చైర్మన్ వెంకయ్య నాయుడు ఈ విషయాన్ని ప్రస్తావించారు.
కాగా ఉపరాష్ట్రపతిగా అధికార పార్టీతో పాటు విపక్షాల సమానంగా చూస్తానని.. రెండు కూడా తన కళ్ళ లాంటివని వెంకయ్య నాయుడు తెలిపారు. అంతేకాక సభా సజావుగా జరగడానికి ఇరు పక్షాలు సమిష్టి బాధ్యత వ్యవహరించాలని రాజ్యసభ చైర్మన్ పేర్కొన్నారు.
భారతీయ సంప్రదాయ వైద్యంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వేప ఆకులు, పువ్వులు, బెరడు, గింజలను అనేక…
దేశవ్యాప్తంగా ఇటీవల సిజేరియన్ ప్రసవాలకు సంబంధించిన కొన్ని ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. రాజస్థాన్లోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం…
జూన్ నెలలో గ్రహాల సంచారాలు జ్యోతిష్య పరంగా ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా జూన్ 17న చంద్రుడు కర్కాటక రాశిలోకి…
తమిళ సినీ దిగ్గజ దర్శకుడు భారతీరాజా మరణంతో ఆయన సినీ ప్రయాణానికి సంబంధించిన అనేక ఆసక్తికర అంశాలు మరోసారి వెలుగులోకి…
పుదుచ్చేరిలోని ఒక ప్రముఖ హోటల్లో జరిగిన సంఘటన వినియోగదారుల హక్కులపై మరోసారి చర్చకు దారి తీసింది. చికెన్ బిర్యానీ ఆర్డర్…
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి భారీ చర్చకు దారి తీస్తోంది. ఇటీవల రాయదుర్గంలో ప్రభుత్వ భూములకు ఎకరాకు రికార్డు…