టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రపై కేసు నమోదు చేశారు పోలీసులు. కరోనా సమయంలో విధించిన కర్ఫ్యూ నిబంధనలను అతిక్రమించారంటూ ఆరోపణలతో ఆయనపై కేసు నమోదు చేసారు పటమట పోలీసులు.
ఏపీ లో ప్రస్తుతం కరోనా ఉదృతి దృశ్యా కర్ఫ్యూ అమలులో ఉన్న విషయం తెలిసిందే అయితే టిడీపీ సేనియర్ నేత ధూళిపాళ్ళ నరేంద్ర కర్ఫ్యూ నిబంధనలు అతిక్రమిస్తూ ఓ హోటల్ లో సమావేశం ఏర్పాటు చేశారనే ఆరోపణలపై ఆయన పై కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది.. ఐసీసీ సెక్షన్ 188, 269, 270 రెడ్ విత్ 34 సెక్షన్లతో పాటు ఎపిడమిక్ చట్టం కింద నరేంద్రపై కేసులు నమోదు చేశారు పోలీసులు.
తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…
టాలీవుడ్లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…
టాలీవుడ్లో క్లాసిక్గా నిలిచిన ‘శివ’ సినిమా గురించి మరో ఆసక్తికర విషయాన్ని నటుడు జేడీ చక్రవర్తి వెల్లడించారు. ప్రస్తుతం తన…
తెలంగాణలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. బాల్య వివాహాన్ని అడ్డుకోవడానికి…
కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందు నుంచే సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసే పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్కు దూరమైన కల్వకుంట్ల కవిత, తన రాజకీయ ప్రయాణాన్ని…