మనలో చాలామంది బ్యాంక్ అకౌంట్ల సహాయంతో తరచూ బ్యాంక్ లావాదేవీలను నిర్వహిస్తూ ఉంటాం. అయితే బ్యాంక్ కస్టమర్లు బ్యాంకుల బంద్ గురించి తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. లేకపోతే బ్యాంక్…
దేశంలో ఎక్కువ సంఖ్యలో వినియోగదారులు డిజిటల్ లావాదేవీల కోసం వినియోగించే గూగుల్ పే యాప్ కస్టమర్లకు వరుస షాకులు ఇచ్చేందుకు సిద్ధమైంది. గూగుల్ పే తాజాగా చేసిన…
చైనా యాప్స్ పై భారత ప్రభుత్వం మరోసారి విరుచుకుపడింది. తాజగా చైనాకు సంబంధించి మరో 43 యాప్స్పై భారత ప్రభుత్వం నిషేదించింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్లోని సెక్షన్…
దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ సంస్థ కొన్ని పాలసీల ద్వారా కస్టమర్లకు అదిరిపోయే ప్రయోజనాలను కల్పిస్తున్న సంగతి తెలిసిందే. దేశంలో ఎన్నో ప్రైవేట్ సంస్థలు…
ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల్లో వేటిని నమ్మాలో వేటిని నమ్మకూడదో ఎవరికీ అర్థం కావడం లేదు. తాజాగా సోషల్ మీడియాలో ఒక…
కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది.…
ప్రపంచంలోని అన్ని దేశాలతో పోల్చి చూస్తే మన దేశంలో బంగారంకు ఉండే డిమాండ్ అంతాఇంతా కాదు. పండగల సమయంలో, పెళ్లిళ్ల సమయంలో మహిళలు బంగారు ఆభరణాలను ధరించడానికి…
మనలో చాలామంది ఓటర్ కార్డ్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఎన్నికల సమయంలో తప్ప మిగతా సమయాల్లో ఓటర్ కార్డు గురించి ఎక్కువగా ఆలోచించరు. ఇలా చేయడం…
సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలు తక్కువ పెట్టుబడితోనే ఎక్కువ రాబడి వచ్చే ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తూ ఉంటారు. ప్రతి నెలా కొంత మొత్తం పొదుపు చేసి…
కరోనా విజృంభణ, లాక్ డౌన్ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో నిత్యావసర వస్తువుల ధరలు అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే రాష్ట్రంలో రేషన్ దుకాణాల్లో ఇచ్చే నిత్యావసర…