ప్రతి ఒక్కరూ జీవితంలో కొంత డబ్బును వెనక్కి తీసుకొని లక్షాధికారి కావాలని అనుకుంటారు. అయితే లక్షాధికారి కావడం అందరికీ సాధ్యం కాదని చాలా మంది భావిస్తుంటారు. అయితే లక్షాధికారి కావాలనే కల ఉన్నవారికి ఈ బ్యాంకు అదిరిపోయే స్కీమ్ ప్రకటించింది. ఈ స్కీమ్ ద్వారా కస్టమర్లు లక్షాధికారిగా మారవచ్చు.
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్ల కోసం ప్రత్యేకంగా ఈ స్కీమ్ ను అందుబాటులోకి తెచ్చింది.దీని పేరు సెంట్ ల్యాక్పతి. ఈ స్కీమ్లో చేరడం వల్ల కస్టమర్లు నెలనెలా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ లక్షాధికారి గా మారవచ్చు. ఈ స్కీమ్ ద్వారా సంవత్సరం నుంచి 10 సంవత్సరాల వరకు డబ్బులు ఇన్వెస్ట్ చేసే అవకాశం కల్పించింది. ఈ బ్యాంకు 2016వ సంవత్సరంలోనే ఈ స్కీమ్ ను అందుబాటులోకి తెచ్చింది.
ఎవరైతే ఏడాదిలోపే లక్షాధికారిగా మారాలని భావిస్తారో అలాంటివారు ప్రతి నెల 8 వేల రూపాయలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఇందుకు గాను మీకు 6.65 శాతం వడ్డీ వస్తుంది.అదే కనుక 10 సంవత్సరాలలో లక్షాధికారి గా మారాలంటే నెలకు కేవలం 595 రూపాయలు చెల్లిస్తే చాలు. దీనికి గాను మీకు వడ్డీ 6.45 శాతం లభిస్తుంది.
నెలలో ఎనిమిది వేలు డిపాజిట్ చేయాలంటే కష్టమని భావించేవారు నెలకు 3,900 డిపాజిట్ చేస్తే లక్షాధికారిగా మారవచ్చు. అదే ఐదు సంవత్సరాలలో లక్షాధికారిగా మారాలంటే నెలకు రూ.1411 డిపాజిట్ చేస్తే సరిపోతుంది.నెలకు తక్కువ డబ్బును చెల్లిస్తూ లక్షాధికారిగా మారాలనుకునే వారికి ఈ స్కీమ్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది
సినీ తారల వ్యక్తిగత జీవితంపై ప్రేక్షకులకు ఎప్పుడూ ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. వారి రోజువారీ అలవాట్లు, కుటుంబ సంబంధాలు, ఇంటి…
డిజిటల్ యుగంలో ఫోక్ సాంగ్స్కు పెరుగుతున్న ఆదరణతో పాటు, కొత్త టాలెంట్కు కూడా విస్తృత అవకాశాలు లభిస్తున్నాయి. ఈ ట్రెండ్లోనే…
సినీ పరిశ్రమలో ప్రతిభ ఒక్కటే సరిపోదు.. అదృష్టం కూడా తోడైతేనే కెరీర్ సాఫీగా సాగుతుంది. ఇదే విషయాన్ని మరోసారి గుర్తు…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన మగధీర సినిమా టాలీవుడ్లో మైలురాయిగా నిలిచిన…
ప్రసిద్ధ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, సినిమా ప్రయాణం, అలాగే ప్రముఖ నటుడు జూనియర్…
హైదరాబాద్ నుంచి హుబ్లీకి బయల్దేరిన ఫ్లై91 ఎయిర్లైన్స్కు చెందిన విమానం అనూహ్య పరిస్థితుల్లో నాలుగు గంటల పాటు గాల్లోనే తిరుగుతూ…