Chandra Babu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల బ్యాంకర్ల సమావేశంలో పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే. అయితే బ్యాంకర్ల కమిటీ సమావేశంలో ఈయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మన భారత దేశంలో 200 నోట్లు 500 నోట్లను రద్దు చేయాలి అంటూ బాబు తెలిపారు.
ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత నోట్ల రద్దు జరిగిన సంగతి మనకు తెలిసిందే. అయితే 2000 రూపాయల నోట్లను కూడా వెలుగులోకి తీసుకువచ్చారు కానీ కొద్ది రోజులకే ఆ రెండు వేల నోట్లో కూడా బ్యాన్ చేశారు తాజాగా మరోసారి చంద్రబాబు నాయుడు 200 నోట్లు అలాగే 500 నోట్లను రద్దు చేయాలి అంటూ తెలిపారు..
బ్యాంకులు వంద శాతం డిజిటల్ లావాదేవీలు సాధించాలని, నోట్ల వాడకం పూర్తిగా తగ్గిస్తే అవినీతి తగ్గిపోతుందని బ్యాంకర్లకు సీఎం సూచించారు.ఏపీలో వ్యవసాయ రంగానికి ఊతమిచ్చేలా బ్యాంకులు పనిచేయాలన్నారు సీఎం చంద్రబాబు. కౌలు రైతులకు కూడా రుణాలు సులభంగా అందే పరిస్థితి తీసుకురావాలని తెలిపారు.
వ్యవస్థలు కుదేలయ్యాయి..
ఇలా బ్యాంకర్ల కమిటీ సమావేశంలో భాగంగా ఈయన ఎన్నో విషయాల గురించి వీరితో చర్చలు జరిపారు.గత ప్రభుత్వం అనుసరించిన విధానాల వల్ల అన్ని వ్యవస్థలు కుదేలయ్యాయని.. వాటిని మళ్లీ గాడిన పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
తమిళనాడు రాజకీయాల్లో సినీ కుటుంబాలకు సంబంధించిన సంఘటనలు తరచూ చర్చకు దారి తీస్తుంటాయి. తాజాగా ప్రముఖ నటుడు సత్యరాజ్ కుటుంబంలో…
మలయాళ చిత్ర పరిశ్రమలో తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి సంయుక్త మీనన్ పెళ్లి వార్తలు మరోసారి సోషల్…
నేటి జీవనశైలిలో మార్పులు, అసమయ ఆహారం కారణంగా జీర్ణ సమస్యలు చాలా మందిలో కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సహజ ఆహారాలకు…
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది రోజూ ఉపయోగిస్తున్న మెసేజింగ్ యాప్ వాట్సాప్లో త్వరలో కొత్త ప్రీమియం సేవలు అందుబాటులోకి రావచ్చని సమాచారం.…
ఈ రోజుల్లో మొబైల్ ఫోన్ మన జీవనశైలిలో విడదీయలేని భాగంగా మారిపోయింది. అయితే దానిని ఎలా వాడుతున్నామన్నది ఆరోగ్యంపై ప్రభావం…
వేసవి కాలంలో ఎండ తీవ్రత పెరిగినకొద్దీ చర్మ సమస్యలు కూడా ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా ముఖం, మెడ, చేతులపై టానింగ్ రావడం…