అప్పు తీసుకుని, తిరిగి ఇవ్వనందుకు కర్ణాటక రాష్ర్టంలోని దొడ్డబళ్లాపురంకు చెందిన మాజీ ఎమ్మెల్యే జే నరసింహస్వామి, ఆయన భార్యపై చీటింగ్ కేసు నమోదైంది. 2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఖర్చు కోసం నరసింహస్వామి తన వద్ద రూ.3 కోట్లు అప్పు తీసుకున్నారని తరువాత వాటిని తిరిగి ఇవ్వలేదంటూ సంగమ్దేవ్ బెంగళూరు సంజయ్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
3 కొట్లకు గాను తనకు రూ.85 లక్షలు మాత్రం ఇచ్చారని, మిగతా బాకీ ఇవ్వలేదని ఫిర్యాదు పెర్కొన్నాడు. డబ్బు ఇవ్వమని అడిగితే ఇవ్వకపోగా బెదిరిస్తున్నారని తెలిపాడు.
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…
ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతున్న కొద్దీ “స్పిరిట్ యానిమల్” అనే భావన కూడా సోషల్ మీడియాలో, యువతలో…