Child Actress Rachana: సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లతో పాటు చైల్డ్ ఆర్టిస్టులకు కూడా ఎంతో మంచి ప్రాధాన్యత ఉంటుంది. ఈ క్రమంలోనే ఎంతోమంది చైల్డ్ ఆర్టిస్టులుగా ఇండస్ట్రీలోకి వచ్చి అనంతరం హీరో హీరోయిన్లుగా కొనసాగడం లేదా క్యారెక్టర్ ఆర్టిస్టులుగా కొనసాగడం జరుగుతూ ఉంటుంది.
ఇలా పలు సినిమాలలో చైల్డ్ ఆర్టిస్టులుగా నటించిన వారు పెద్దయిన తర్వాత వారి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు.ఈ క్రమంలోనే మహేష్ బాబు వెంకటేష్ మల్టీ స్టార్ గా నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కుటుంబ కథా చిత్రంగా ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమాలో ఒకే ఒక్క డైలాగ్ తో ఫేమస్ అయ్యారు చైల్డ్ ఆర్టిస్ట్ రచన.
ఇందులో ఈ చిన్నారి గోదావరి యాసలో ఏంటి కూలెక్కలేదా వాటరు అనే డైలాగ్ వేసిన చిన్నారినే తెగ గుర్తొస్తుంది.ఇలా ఒక్క డైలాగుతో ఎంతో ఫేమస్ అయినటువంటి ఈమె ప్రస్తుతం ఏం చేస్తుంది ఎక్కడుంది అనే విషయానికి వస్తే ఈ సినిమా తర్వాత రచన ఏ సినిమాలో కూడా పెద్దగా నటించలేదని తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఈమె మాత్రం సినిమాలకు దూరంగా ఉంటూ ఇద్దరు పిల్లలకు తల్లిగా మారిపోయారు.
ఇలా 2019 వ సంవత్సరంలో పెళ్లి చేసుకుని భర్తతో కలిసి సింగపూర్ లో సెటిల్ అయిన రచన ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యారు.ఇలా పెళ్లి చేసుకోవడంతో ఈమె పూర్తిగా ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు తన ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ సందడి చేస్తున్నారు. ప్రస్తుతం రచన ఫోటోలు చూసిన నేటిజన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
వాతావరణ మార్పులు మన ఆరోగ్యంపై నేరుగా ప్రభావం చూపుతాయని వైద్యులు చెబుతున్నారు. ఒక రోజు ఎండగా ఉండగా, మరుసటి రోజు…
40 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత ఆరోగ్యంపై మరింత శ్రద్ధ అవసరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ దశలో శరీరంలో…
మహిళా రిజర్వేషన్ అమలుకు సంబంధించిన డీలిమిటేషన్ అంశంపై రాజకీయ వాతావరణం మరింత వేడెక్కుతోంది. ఈ విషయంలో ఏపీ సీఎం ఎన్.…
అక్షయ తృతీయ సందర్భంగా కొనుగోళ్లు చేయడం శుభమనే నమ్మకం ప్రజల్లో బలంగా ఉంది. ముఖ్యంగా బంగారం, వెండి కొనడం ఆనవాయితీగా…
పిల్లల్లో ఆటిజం (Autism) సమస్యపై అవగాహన రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ, చాలా మంది తల్లిదండ్రులు ప్రారంభ లక్షణాలను గుర్తించడంలో ఆలస్యం చేస్తున్నారు.…
తిరుమల దేవాలయం చుట్టూ ఉన్న మాడ వీధులు భక్తులకు కేవలం మార్గాలే కాదు, ఆధ్యాత్మిక సంప్రదాయానికి ప్రతీకలుగా నిలిచాయి. కలియుగ…