Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఈయన తాజాగా భోళా శంకర్ సినిమా షూటింగ్ పనులను పూర్తి చేసుకున్నారు.త్వరలోనే తన కూతురు సుస్మిత నిర్మాణంలో మరో సినిమాలో నటించబోతున్నారు.
ఈ క్రమంలోనే మరో కొత్త సినిమా ప్రారంభం అయ్యేలోగా మెగాస్టార్ చిరంజీవి వెకేషన్ వెళ్లి రావాలని ప్లాన్ చేసి తన భార్యతో కలిసి అమెరికా వెకేషన్ వెళ్లారు. ఈ క్రమంలోనే ఈ దంపతులు ఏమిరేట్స్ ఫస్ట్ క్లాస్ లోప్రయాణం చేసినట్టు మనకు తెలుస్తుంది. ఈ వెకేషన్ కి సంబంధించిన ఫోటోలను చిరంజీవి సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు..
ఇక ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఇలా ఫస్ట్ క్లాస్ విమాన ప్రయాణం చేయడం కోసం మెగాస్టార్ దంపతులు ఎంత ఖర్చు చేశారనే విషయం గురించి ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే సురేఖ చిరంజీవి అమెరికా పర్యటన కోసం ఏకంగా ఎనిమిది లక్షల రూపాయలు ఖర్చు చేశారని తెలుస్తుంది.
ఈ విధంగా మెగాస్టార్ దంపతులు అమెరికా వెళ్లడం కోసమే ఎనిమిది లక్షల ఖర్చు చేశారు అంటే ఇంకా అక్కడ ఎంత మేరా ఖర్చులు వస్తాయో ఊహించుకొని ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు.ఇక ఈ విషయంపై మరికొందరు భావిస్తూ మెగాస్టార్ రేంజ్ అంటే ఆ మాత్రం ఉండాల్సిందేగా అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లో మరోసారి సోషల్ మీడియా కేంద్రంగా కొత్త వివాదం చెలరేగింది. హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ ‘లడ్డూ ప్రసాదం’ పేరుతో ఐస్క్రీమ్ను…
ఆంధ్రప్రదేశ్లో మరోసారి సోషల్ మీడియా కేంద్రంగా కొత్త వివాదం చెలరేగింది. హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ ‘లడ్డూ ప్రసాదం’ పేరుతో ఐస్క్రీమ్ను…
మనిషి జీవితం ఎలా ఉండాలి? ఏ పనులు మంచివి, ఏవి దూరంగా ఉండాలి? అనే విషయాలను పురాణాలు స్పష్టంగా చెబుతాయి.…
మధ్యతరగతి ఉద్యోగులకు పెద్ద ఊరట కలిగించే మార్పులు రాబోతున్నాయనే చర్చ ప్రస్తుతం జోరుగా సాగుతోంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి…
హరిహరసుతుడు అయ్యప్ప స్వామి జయంతి సందర్భంగా కేరళలోని శబరిమల ఆలయం ఆధ్యాత్మిక క్షేత్రంగా ప్రత్యేక ఉత్సాహంతో మారుమ్రోగుతోంది. సంవత్సరంలో కొన్ని…
మన రోజువారీ జీవితంలో చాలామందికి తేన్పులు రావడం సహజమే. కానీ కొందరిలో ఇవి ఎక్కువగా రావడం వల్ల అసౌకర్యంగా మారుతుంది.…