ప్రముఖ వైద్యుడు ఈసీ గంగిరెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. గంగిరెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు స్వయానా మామ. వైఎస్ జగన్ సతీమణి భారతి తండ్రి ఈసీ గంగిరెడ్డి. అయన గత కొంతకాలంగా అనారోగ్యంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.
ఆరోగ్యం విషమించడంతో అయన నిన్న అర్ధరాత్రి (2020, అక్టోబర్ 2, శుక్రవారం) తుదిశ్వాస విడిచారు. ఆయన పులివెందులలో పేదల వైద్యుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అంతే కాదు 2001 – 2005 లో అయన పులివెందుల ఎంపీ గా కూడా పనిచేసారు. ఈసీ గంగిరెడ్డి మరణంతో ఏపీ సీఎం జగన్ నివాసంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. ఇటీవలే సీఎం జగన్ తన ప్రత్యేక విమానంలో రేణిగుంట నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకొని అక్కకి నుంచి గచ్చిబౌలి లోని కాంటినెంటల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న మామ ఈసీ గంగిరెడ్డిని పరామర్శించారు.
హిందూ దేవాలయ నిర్మాణంలో కొన్ని ప్రత్యేకమైన ఆచారాలు, సంప్రదాయాలు తరతరాలుగా కొనసాగుతున్నాయి. అందులో ముఖ్యమైనది ధ్వజస్తంభం ఏర్పాటు. ఏ ఆలయానికి…
జ్యోతిష్య విశ్వాసాల్లో శని Dev ప్రత్యేక స్థానం కలిగిన దేవతగా భావిస్తారు. కర్మకు తగిన ఫలితాన్ని ఇచ్చే న్యాయదేవుడిగా ఆయనను…
అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటిగా, ద్వాదశ జ్యోతిర్లింగాలలో ప్రముఖ స్థానం కలిగిన Srisailam Temple క్షేత్రానికి భక్తుల రాకపోకలు ఎప్పుడూ కొనసాగుతూనే…
తలనొప్పి అనగానే చాలామంది సాధారణ సమస్యగా తీసుకుంటారు. కానీ ఒక వైపున గుచ్చినట్లుగా తీవ్రంగా వచ్చే నొప్పి, దానికి తోడు…
వేసవికాలం మొదలైనప్పుడల్లా శరీరాన్ని చల్లగా ఉంచే పానీయాల కోసం చాలా మంది వెతుకుతుంటారు. బయట దొరికే కూల్డ్రింక్స్ తాత్కాలికంగా చల్లదనం…
తెలుగు వంటల్లో పాతకాలపు రుచులకు ప్రత్యేక స్థానం ఉంది. కాలం మారుతున్న కొద్దీ కొత్త రకాల ఫుడ్ అలవాట్లు పెరిగినా,…